Home » Finance Minister
ఆర్బీఐ లెక్కల ప్రకారం చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. విలువ పరంగా చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు ఉపసంహరణ ప్రకటించిన మే 19న రూ.3.56 లక్షల కోట్లు ఉండగా, జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి
పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణ స్థితిలో ఉంది. ఒక రకంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని హెహబాజ్ మాట్లాడుతూ పొరుగు దేశాలను తమను బి�
దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశమే లేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, ఆర్థిక మాంద్యానికి అవకాశం లేదని పార్లమెంటులో ప్రకటించారు.
ఇటీవల జీఎస్టీ పరిధిలోకి వచ్చిన పలు ఉత్పత్తుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. కొన్ని ఉత్పత్తులు విడిగా అమ్మితే, జీఎస్టీ వర్తించదని ఆమె తెలిపారు.
జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. 5 శాతం ఉన్న జీఎస్టీని 8 శాతానికి పెంచనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.
తాలిబాన్లు సీన్లోకి ఎంటర్ అయ్యాక ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం వదిలేసిన ఖలీద్ పాయెందా అమెరికాలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. దాంతో పాటు జార్జ్టౌన్ యూనివర్సిటీలో..
అంతరించిపోయే దశలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు రక్షించిన కోస్టల్ సిబ్బందిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు అభినందించారు
డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది.. డిజిటల్ రూపీని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది.
మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధించే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(15 నవంబర్ 2021) సమావేశం కానున్నారు.