Home » Finance Ministry
భారత్లో చివరిసారిగా బ్యాంకుల లైసెన్సులను 2014లో జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అడ్వైజరీని ఎందుకు జారీ చేసింది?
బంగారం, వెండికి సంబంధించిన చిన్నచిన్న హుక్స్, పిన్నులు వంటి వాటితోపాటు నాణేలపైనా దిగుమంతి సుంకాన్ని కేంద్రం పెంచింది.
ప్రస్తుతం పీఎఫ్పై అందుతున్న వడ్డీ తక్కువగా ఉంది. EPFO 2022-23 ఆర్థిక సంవత్సరానికి PF పై వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. EPF వల్ల కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, PF వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింద�
కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధుల్లో బీహార్ రాష్ట్రంకు పెద్దపీట వేసింది. అత్యధికంగా ఆ రాష్ట్రంకు రూ. 9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది.
రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలతో రహస్యంగా పంచుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డబ్బు ఆశకు గూఢచారిగా మారిన ఆ ఉద్యోగి, కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోన
భారత దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆగస్టులో వసూళ్లు 28శాతం పెరిగి రూ. 1.43 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
దేశంలో ద్రవ్యలోటు కూడా బాగా పెరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను, జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది ‘కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ’ వేసిన అంచనాల కంటే తక్కువ.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏప్రిల్ నెల రికార్డు సాధించింది. ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.1,67,540 కోట్ల వసూళ్లు సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది.
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్-ఈపీఎఫ్)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం..