-
Home » Finance Ministry
Finance Ministry
8వ వేతన సంఘంపై బిగ్ బ్రేకింగ్.. పెన్షనర్లు, కేంద్ర ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయా? కేంద్రం క్లారిటీ ఇదిగో..!
8th Pay Commission : 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమలు కానుందా? డీఏ, డీఆర్ విలీనం జరగనుందా? ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయా? పూర్తి వివరాలివే..
గుడ్న్యూస్.. ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంపు.. నేటితో లాస్ట్.. ఇవాళ కూడా చేయకపోతే..?
Income Tax Returns : ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు సీబీడీటీ ఊరట కల్పించింది.
మళ్లీ తెరపైకి బ్యాంకుల విలీనం..? ఇండియాలో కొత్త బ్యాంకులు రాబోతున్నాయా?
భారత్లో చివరిసారిగా బ్యాంకుల లైసెన్సులను 2014లో జారీ చేశారు.
కేంద్రం సంచలనం.. ఈ జాబ్స్ చేసేవాళ్లు చాట్ జీపీటీ, డీప్సీక్ వాడొద్దని ఆర్డర్స్
కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అడ్వైజరీని ఎందుకు జారీ చేసింది?
బడ్జెట్కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్
బంగారం, వెండికి సంబంధించిన చిన్నచిన్న హుక్స్, పిన్నులు వంటి వాటితోపాటు నాణేలపైనా దిగుమంతి సుంకాన్ని కేంద్రం పెంచింది.
Intrest on EPF: కోట్లాది ప్రైవేటు ఉద్యోగులకు చేదువార్త.. పీఎఫ్పై వడ్డీ తగ్గే అవకాశం
ప్రస్తుతం పీఎఫ్పై అందుతున్న వడ్డీ తక్కువగా ఉంది. EPFO 2022-23 ఆర్థిక సంవత్సరానికి PF పై వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. EPF వల్ల కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, PF వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింద�
Finance Ministry: రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. తెలంగాణకు రూ. 2,102 కోట్లు.. ఆంధ్రప్రదేశ్కు మాత్రం..
కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధుల్లో బీహార్ రాష్ట్రంకు పెద్దపీట వేసింది. అత్యధికంగా ఆ రాష్ట్రంకు రూ. 9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది.
Finance Ministry: క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలకు ఇస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగి అరెస్ట్
రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలతో రహస్యంగా పంచుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డబ్బు ఆశకు గూఢచారిగా మారిన ఆ ఉద్యోగి, కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోన
August GST Collections: ఆగస్టులో 28శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. వరుసగా ఆరో నెలలో నెలవారీ జీఎస్టీ ఆదాయం ₹1.40 లక్షల కోట్లు
భారత దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆగస్టులో వసూళ్లు 28శాతం పెరిగి రూ. 1.43 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
GDP: పెరిగిన భారత జీడీపీ వృద్ధిరేటు
దేశంలో ద్రవ్యలోటు కూడా బాగా పెరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను, జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది ‘కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ’ వేసిన అంచనాల కంటే తక్కువ.