Home » Finance Ministry
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. కరువు భత్యం (డీఏ) పెంచాలని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్, డీజిల్పై పన్నులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తుంది.
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం గురువారం రూ.40 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిని బ్యాక్టు బ్యాక్ లోన్ ఫెసిలిటీగా రిలీజ్ చేసింది.
ఏపీ ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్, ఒక అసిస్టెంట్ సెక్రటరీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
బ్యాంక్ ఎగ్జామ్స్ కు బ్రేక్ పడింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్కు (ఐబీపీఎస్) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంగ్లిష�
మంత్రులతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మీ పాన్-ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా? లేదంటే.. మీ పాన్ ఇక చెల్లదట.. ఇప్పటికే పాన్ ఆధార్ లింక్ గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ తేదీ లోపు మీ పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది..
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. డీజిల్ ధరలు.. సామాన్యుల పాలిట శాపంగా మారిపోగా.. ప్రభుత్వాలపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రయత్నాలను మొదలుపెట్టింది కేంద్రం. గడిచిన 10 నెలల్ల�
IT RETURNS అప్లికేషన్కు ఇంకా గడువు పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్స్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2020-21)కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. 2019-20 ఆర్థ
Polavaram : ఏపీ రాష్టంలో ప్రాజెక్టుగా..మాజీ సీఎం చంద్రబాబు చేసిన విషయాలను కేంద్ర జల్ శక్తి ఆర్థిక సలహాదారు జగన్ మోహన్ గుప్తా..నేతృత్వంలోని రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (Revised Cost Committee (RCC)) బహిర్గతం చేసింది. నీటి పారుదల విభాగానికి అయ్యే ఖర్చును విడుదల చేస్