Home » financial assistance
HDFC Scholarship: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 1వ తరగతి నుంచి పోస్ట్గ్రాడ్యుయేట్ వరకు ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనుంది.
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఒక రైతు కుటుంబంలో భార్యాభర్తలకు రూ. 2వేలు అందుతాయా?
ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, బలహీన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవితాలను మారుస్తున్నారు.
నిన్ననే దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. Telangana Government
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బెల్గాంలో ‘యువ క్రాంతి సమావేశ’ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్, సీఎల్పీ నేత సిద్�
మాండౌస్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించింది. అయితే, ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిుతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.
వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26లక్షల 39వేల 703 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున రూ.4వేల 949 కోట్లను జమ చేశారు జగన్. ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున జమ చేయడం ఇది వరుసగా మూడోసారి.
భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భద్రాచలం, పినపాకలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతా�
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. 10 కోట్ల మందికిపైగా ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులు..(PM Kisan Funds)
జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు..