-
Home » financial assistance
financial assistance
గుడ్న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వివాహానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దివ్యాంగుల వివాహానికి రూ.2లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
పంచగ్రాహి యోగం అంటే ఏమిటి? 2026లో అదృష్టం పట్టబోతున్న రాశులు ఏవి?
పంచగ్రాహి యోగం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక లాభాలతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు.
అలాంటి భార్యలకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
రూ.50 లక్షలు ఇస్తానని అంటేనే విడాకులకు ఒప్పుకున్నానంటూ భార్య డిమాండ్ చేయడాన్ని గుర్తించిన ఫ్యామిలీ కోర్టు భరణం అభ్యర్థనను తిరస్కరించింది.
విద్యార్థులకు గుడ్ న్యూస్.. హెచ్డీఎఫ్సీ అకౌంట్ ఉంటే రూ.75 వేల స్కాలర్షిప్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
HDFC Scholarship: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 1వ తరగతి నుంచి పోస్ట్గ్రాడ్యుయేట్ వరకు ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనుంది.
రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత వస్తోంది.. భార్యాభర్తలిద్దరికి రూ. 2వేలు వస్తాయా? అసలు రూల్ ఏంటి?
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఒక రైతు కుటుంబంలో భార్యాభర్తలకు రూ. 2వేలు అందుతాయా?
భవిష్యత్తును మార్చిన విద్యా దాత: Praveen Chakravarthy Kakinada
ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, బలహీన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవితాలను మారుస్తున్నారు.
Telangana Government : కుటుంబానికి లక్ష రూపాయలు.. దళితబంధు తరహాలో మైనార్టీలకు ఆర్థికసాయం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నిన్ననే దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. Telangana Government
Karnataka Congress: కర్ణాటకలో నిరుద్యోగ భృతి.. ‘యువ నిధి’ పేరుతో ప్రతి నెలా రూ.3,000 ఇస్తామని కాంగ్రెస్ హామీ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బెల్గాంలో ‘యువ క్రాంతి సమావేశ’ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్, సీఎల్పీ నేత సిద్�
AP Govt Financial Assistance : మాండౌస్ తుపాను బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం
మాండౌస్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించింది. అయితే, ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా నష్టపోయిన బాధిుతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.
YSR Cheyutha Third Phase : చెక్ చేసుకోండి.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్
వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26లక్షల 39వేల 703 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున రూ.4వేల 949 కోట్లను జమ చేశారు జగన్. ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున జమ చేయడం ఇది వరుసగా మూడోసారి.