Home » fine
వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్.
కరోనా నిబంధనలు ఇళ్లగించిన వారిపై అధికారులు కరోనా జుళిపిస్తున్నారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్ విధిస్తున్నారు.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా తేజ్ నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్..
ప్రఖ్యాత ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్ మెంట్ నిబంధనల ఉల్లంఘన కింద ఈ నోటీసులు ఇచ్చింది. నిజానికి ఈ నోటీసులు జులైనెలలోనే జారీ అయినట్లు ఫ్లిప్ కార్ట్..
హైదరాబాద్ లో టులెట్ బోర్డులు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారనే వార్తలు జనంలో గందరగోళానికి దారి తీశాయి. జీహెచ్ఎంసీ తీరుతో భవనాల, ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నార
వ్యాపార, వాణిజ్య, ఇల్లు వంటివి అద్దెకు ఇవ్వబడును అనే పేరుతో ఏర్పాటు చేసే బోర్డులు, వాల్ పోస్టర్లకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించనున్నారు.
విశాఖ నగరంలో రవాణా శాఖ అధికారులు Life Tax చెల్లించని 37 హై-ఎండ్ కార్లకు 31 లక్షలు జరిమానా విధించింది.
మాల్స్లో, రీటైల్ స్టోర్స్లో క్యారీ బ్యాగ్లపై వారి లోగోలను వేసుకుని, వాటిని ఉచితంగా కాకుండా విక్రయించడం గమనిస్తూనే ఉంటాం..
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కరోనా భయమే లేదు. సంతలోకంటే ఎక్కువమంది జనాలు ఉన్నారు. మాస్కులు లేవు. భౌతిక దూరం మర్చిపోయారు. ఆ షాపింగ్ మాల్ లో జనాలను చూసి కమిషనర్ అవాక్కయ్యారు.