Home » Fined
Mumbai : coronavirus 12 thousand people fined over no face mask : మాస్క్ పెట్టుకోమంటే పెట్టుకోరు..ఫైన్ మాత్రం కట్టేస్తారు. కరోనా తెచ్చిన ఈ మాస్క్ లు పెట్టుకోవటమంటే జనాలు తెగ చిరాకు పడిపోతున్నారు.దీంతో ఫైన్లు వేస్తే కడతాం గానీ మాస్కులు పెట్టుకోం అంటున్నట్లుగా తయారయ్యారు నగరాల్లో�
I was fined for no helmet : బైక్ నడిపే సమయంలో..తాను హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వేశారంటూ..సినీ నటి తాప్సీ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారామె. సినిమాలు, ఇతర విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలి�
గిరిజన మహిళపై సామూహికంగా అత్యాచారం జరిపారు. కానీ న్యాయం చేయాల్సిన వారే బాధితురాలికే పైన్ వేసిన ఘటన హల్ చల్ చేస్తోంది. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ జిల్లాలోని బీర్బూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. మహ్మద్ బజార్ ఏరియ�
నిర్లక్ష్య ధోరణితో కరోనా రోగి మృతికి కారణమైన ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారులు కొరడా ఝళిపించారు. కఠిన చర్యలు తీసుకున్నారు. ఏకంగా ఆ ఆసుపత్రికి రూ.77లక్షలు జరిమానా విధించారు. అంతేకాదు ఆ ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన గుజరా
అవును నిజంగానే..ఇది షాకింగ్ న్యూసే..PAN – Aadhaarకు లింక్ లేకపోతే..10వేల రూపాయల ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. మార్చి 31 లోపల PAN – Aadhaarకు లింక్ చేయాలని డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటికీ ఒకవేళ చేయలేకపోతే..ఆదాయపన్ను శాఖ (Income Tax) రూ. 10 వేలు జరిమాన విధించవచ్చు. ల�
ఓ యాడ్ ఇద్దరు సీనియర్ హీరోలైన గోవిందా, జాకీష్రాఫ్లకు చిక్కులు తెప్పించి పెట్టింది. వినియోగదారులు వేసిన పిటిషన్పై కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ హీరోలకు ఫైన్ వేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్లో చోటు చేసుకుంది. 2012లో జులైలో ఈ కేసు వేశారు. 2019
టైటిల్ చూసి షాక్ అయ్యారా? మామిడి పండ్లు చోరీ చేస్తే దేశ బహిష్కరణ విధించడం ఏంటని విస్తుపోయారా? కానీ ఇది నిజం. దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల క్రితం 2
ఎంతో ముచ్చటపడి ఇష్టమైన రంగుతో యాక్టివా కొనుక్కుని షోరూమ్ నుంచి బైటకు వచ్చాడంతే..వెంటనే అతడికి రూ.లక్ష ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ ఫైన్ చూసి కళ్లు తిరిగినంత పనైంది పాపం అతనికి. రూ.65 వేలు పెట్టి కొన్న బండికి రూ.లక్ష ఫైనా!! అంటూ నోరెళ్లబెట్�
మోటార్ వెహికల్ చట్టం చుక్కలు చూపిస్తోంది. భారీగా విధిస్తున్న ఫైన్లు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు..వేలు..కాదు లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు. అదేమిటంటే..కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. రూల్ ఈజ్ రూల్ అని ఖరాఖండిగా చెప్�
కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లో భాగంగా… భారీ జరిమానాలతో ప్రజల జేబులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు వెహికల్ తో రోడ్ పైకి రావాలంటనే భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా ప్రజల నుంచి వెల్లువెత్తున్నాయి. ప్రజల క్షేమాన్�