-
Home » FIR lodged
FIR lodged
Cyrus Mistry death: సైరస్ మిస్త్రీ మృతి కేసు.. కారు డ్రైవ్ చేసిన డా.అనహితపై కేసు నమోదు
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ గత సెప్టెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారు నడిపిన డా.అనహితపై కేసు నమోదు చేశారు.
Odisha school: స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని లైబ్రరీలో బంధించిన యాజమాన్యం.. తల్లిదండ్రుల ఆగ్రహం
స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని ఐదు గంటలు లైబ్రరీ గదిలో బంధించింది యాజమాన్యం. అంతేకాదు.. ఫ్యాన్ గాలి కూడా రాకుండా పవర్ తీసేశారు. విద్యార్థులతో స్కూలు యాజమాన్యం అమానవీయంగా ప్రవర్తించిన ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశా�
బోరు పంపును ఉపయోగించాడని దళితుడిని కొట్టారు
Dalit man beaten up : భారతదేశంలో దళితులపట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. షేవింగ్ చేశాడని, తమ గ్రామంలోకి ప్రవేశించాడని, నీటిని ఉపయోగించాడని ఇతరత్రా కారణాలతో దళితులపై దాడులు, హత్యలు, బహిష్కరణ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప�
OLXలో మోదీ ఆఫీస్ సేల్, నలుగురు అరెస్టు
PM Modi’s Varanasi office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్ అమ్మకానికి ఉందంటూ కొంతమంది వ్యక్తులు OLXలో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టించింది. OLX అనేది advertisement on classifieds వెబ్ సైట్. ప్రధాని కార్యాలయానికి సంబంధించిన వివరాలు, ఫొటోలతో OLX వెబ్ సైట్లో కొందరు వ్యక్తు�
ఢీ అంటే ఢీ : రైతుల ధర్నాకు బీజేపీ యాక్షన్ ప్లాన్
BJP action plan for farmers’ dharna : ఎవరూ వెనక్కి తగ్గట్లేదు.. కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై పట్టు వీడేది లేదని రైతులంటుంటే.. చట్టాల రద్దు ప్రసక్తే లేదంటోంది కేంద్రం. చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తే.. కొత్త చట్టాలపై దేశ వ్యాప్తంగ�
అయోధ్య శ్రీరామ్ ట్రస్ట్ బ్యాంక్ ఎకౌంట్స్ లో డబ్బులు మాయం..!!
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరుతో లక్నోలోని ఓ బ్యాంక్లోని రెండు ఖాతాల్లో డబ్బులు మాయమయ్యాయి. నకిలీ చెక్కులపై గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చెక్తో రూ.9లక్షలు విత్ డ్రా చేశారు. సెప్టెంబర్ 1న బ్యాంకు నుంచి నకిలీ చెక్కులద్వారా
బకెట్ నీళ్లలో లీటర్ పాలు: 80మంది పిల్లలకు పంపిణీ
ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆహారం పంపిణీ అంటూ ప్రభుత్వం పథకాలు అందిస్తుంటే పిల్లలకు అందేది శూన్యం. ఉత్తరప్రదేశ్లో మధ్యాహ్న ఆహార పథకం కింద రోటీలు పంచిబెట్టిన వైనంపై అధికారులు తీసుకున్న చర్యలు బేఖాతరు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్