Home » Fire Accident
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని వాంఘోస్లో విశాల్ ఫైర్ వర్క్స్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలం సీతారామపురం సబ్ స్టేషన్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. దీనిని గమనించిన సిబ్బంది పోలీసులకు,
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లజ్ పత్ నగర్ లోని సెంట్రల్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వస్త్ర దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ లో ఈ రోజు సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఆక్సిజన్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ రైలులో అగ్నిప్రమాదంసంభవించింది. అధికారులు వెంటనే గుర్తించి మంటలను ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ వనస్ధలిపురంలోని ఎఫ్.సీ.ఐ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఓ మహిళ సజీవదహనం కాగా... ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
అగ్నిప్రమాదానికి ఐదు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి సమీపంలోని గురకల పేటలో జరిగింది. కూలీలు రోజు పనులకు వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి వెళ్తారు.
Tirumala Shops Fire : తిరుమల ఆస్థాన మండపం దుకాణాల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం వల్లే దుకాణాలు దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత సమస్యలతోనే మల్రెడ్డ�
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల కొండపై ఆస్థాన మండపం వద్ద షార్ట్ సర్క్యూట్తో దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి.
కోవిడ్ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగి కరోనా రోగులు చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రోగులు ప్రాణాలు కోల్పోయారు.