-
Home » Fire Breaks
Fire Breaks
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి దుర్మరణం.. బాధిత కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్ గ్రేషియా
ఇద్దరి పరిస్థితి క్రిటికల్ గా ఉందని అధికారులు చెప్పారు.
Karnataka Polls: సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా భగ్గుమన్న మంటలు
గురువారం సాయంత్రం బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండడంతో ప్రచారంలో స్పీడు పెంచారు. ఇటు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన �
secunderabad : ‘బిల్డింగ్ మొత్తం మెటీరియల్తో నింపేశారు..అందుకే మంటలు అదుపులోకి రావటం కష్టమవుతోంది’ : మంత్రి తలసాని
‘బిల్డింగ్ మొత్తం మెటీరియల్తో నింపేశారు..అందుకే మంటలు అదుపులోకి రావటం కష్టమవుతోందని మరో రెండు మూడు గంటల్లో పరిస్థితి చక్కబడుతుందని మంత్రి తలసాని తెలిపారు.
కాంబోడియా కేసినోలో మంటలు.. 10 మంది సజీవ దహనం
కాంబోడియా కేసినోలో మంటలు.. 10 మంది సజీవ దహనం
Fire Accident : ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో రోగులు
చెన్నై ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న రోగుల్ని సురక్షితంగా కాపాడి మరో ఆస్పత్రికి తరలించారు.
Fire breaks In Delhi : ఢిల్లీలో మరో భారీ అగ్రిప్రమాదం..
దేశ రాజధాని ఢీల్లీలో అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈక్రమంలో నైరుతి ఢిల్లీలోని ఘుమాన్ హేరా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Fire in Taj Express : తాజ్ ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదం..ఏసీ బోగీలో మంటలు
న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి. దీంతో రైలుని హర్యానాలోని అసోతి స్టేషన్ వద్ద నిలిపివేశారు.
Children’s Hospital: ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి.
fire broke in Delhi: ఢిల్లీ ఫ్యాబ్రిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..నగరంలో 4 రోజుల్లో రెండు ప్రమాదాలు
ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలోని ఫ్యాబ్రిక్ గోడైన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవిచింది. ఈప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపుచేస్తున్నారు.
Indonesia : ఇండోనేషియాలోని జైలులో అగ్నిప్రమాదం…41 మంది ఖైదీలు సజీవదహనం
ఇండోషేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. జకార్తాలోని టాంగెరాంగ్ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 41 మంది ఖైదీలు సజీవదహనం అయ్యారు. మరో 39 మంది ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి.