Home » Fire incident
పటాన్చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
పాతబస్తీలోని చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంకు కారణాలపై అధికారులు ఓ నిర్దారణకు వచ్చారు.
"సిబ్బందికి సరైన మాస్కులు లేవు. హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం" అని అన్నారు.
అగ్ని ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో పాటు వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు ప్రాణాలు కోల్పోయారు.
హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్
గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.
అగ్నిప్రమాద ఘటనపై విచారణ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల.
Tirumala Laddu Counter Fire : తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. 47వ నెంబర్ లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యూపీఎస్ లో షార్ట్ సర్క్�
పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదం
ఈ క్రమంలోనే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.