Home » fire
మాన్సాన్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. అశోక్ గజపతిరాజు కేవలం ఛైర్మన్ మాత్రమేననీ..కానీ ఆయన ఎప్పటికైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఫైర్ అయ్యారు.
తాము చూసిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని కూతురు. చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో..కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కన్న తల్లిదండ్రులు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలోని రాయచోటిలో చ�
ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈటెలకు ఉన్నది ఆత్మగౌరవం కాదనీ..ఆస్తుల మీద గౌవరం విమర్శించారు. పార్టీ నుంచి బయటకెళ్లి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని..పార్టీ ఈటలకు ఇచ్చిన గౌరవాన్ని మరచిపోయి విమర్�
విశాఖపట్టణంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ పూర్తయ్యింది. ప్రమాదంపై పది మంది సభ్యులుతో కూడిన కమిటీ విచారణ చేసింది.
భారత్ లో ఓ పక్క కరోనా వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న క్రమంలో మధ్యప్రదేశ్ ఇండోర్లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా రూ.25 లక్షల వ్యాక్సిన్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి. భారత్�
thugs who set fire to the poor huts : పేదల గుడిసెలకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు.దీంతో పేదల బతుకులు రోడ్డుపడిన విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని చోటుచేసుకుంది. నర్సంపేట కాకతీయ నగర్ వద్ద అసైన్డ్ భూముల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.
HC fire On Telangana EC and government : ఓ పక్క కరోనాతో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే మీకు ఎన్నికలు అవసరమయ్యాయా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా? అని తెలంగాణ ఎన్నికల కమిషన్ ను సూటిగా ప్రశ్నించింది. అలాగే తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరో
రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అధికార పార్టీలో ఆయనకు ఇబ్బందులేమైనా తలెత్తుతున్నాయా?
మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మవోయిస్టులు మరణించారు.
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే..కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావించింది.