Home » Firecrackers
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్యాగుల్లో తీసుకెళ్తున్న టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కొడుకు స్పాట్ లోనే చనిపోయారు.
దేశ రాజధానిలో దీపావళి బాణాసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ
పిల్లలతో పటాకులు కాల్పించండీ..కాలుష్యం పెరగొద్దనుకుంటే ఆఫీసులకు..మీపనుల మీద బయటకు వెళ్లేవారు నడిచి వెళ్లండీ..కాలుష్యం పిల్లల ఆనందాలకు ఆటంకం కారాదని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచించారు
దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో ఫైర్ క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బాణసంచాపై
70 per cent of Delhiites didn’t burn firecrackers on Diwali ఈ ఏడాది దీపావళి రోజున ఢిల్లీలోని 70శాతంమంది టపాసులు లేదా బాణసంచా కాల్చలేదని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆప్ ప్రభుత్వం తీసుకున్న ‘క్రాకర్స్ బ్యాన్’ నిర్ణయం వల్లే ఇది సాధ్యమైందని,వచ్చే ఏడాది ఇంత
Fire Incident Diwali In Andhrapradesh State : వెలుగు జిలుగుల దీపావళి పలుచోట్ల విషాదాన్ని నింపింది. పేల్చిన టపాసుల నిప్పురవ్వలుపడి గుడిసెలు అగ్నికి అహుతయ్యాయి. దీపావళి వేళ విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా కాలుస్తుంటే నిప్పు రవ్వలు ఎగిసిపడి ఐదు పూరిళ్
ap government diwali celebrations: ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించ�
Diwali festival ban on crackers : దీపావళి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే పలు మార్కెట్లలో సందడి నెలకొంటోంది. ఈ పండుగ అనగానే..దీపాలతో పాటు రాత్రి వేళ కాల్చే క్రాకర్స్ గుర్తొస్తాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా..బాణాసంచాను కాలుస్తుంటారు. పటాకులను కాల్చడం వల్ల కాలుష
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 మహమ్మారి మూడవ తరంగం గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో కాలుష్యం కొరలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి పండుగ దగ్గ
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆరు జిల్లాల్లో హవా చూపి�