Home » Fires
ఎంతో తెలివైన వారమైని, తమకన్నీ తెలుసని అనుకునే ఈ ఉన్నతమైన వ్యక్తులకు వాస్తవ పరిస్థితుల గురించి అవగాహన లేదు. సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాలు గడుపుతున్న వారు ఆర్ఎస్ఎస్ అధినేతను కలుసుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి అది వారి ప్రజాస్వామ్య హక్కు క�
కలెక్టర్ అయ్యుండీ రేషన్ బియ్యం సరఫరాలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అనే చిన్న విషయం కూడా తెలీదా..?అరగంట టైమ్ ఇస్తున్నా.. తెలుసుకుని చెప్పండి అంటూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు.
అత్త కోడలిపై నిందలు వేసింది. అత్త వేసిన నిందలు నిజం కాదని నిరూపించుకోటానికి కోడలు కణకణమండే నిప్పుల మీద నడిచిన ఘటన..
గ్రీస్ దేశం.. కార్చిచ్చులో కాలిపోతోంది. అగ్నికి వాయువు తోడైనట్లుగా అగ్ని కీలలకు పెనుగాలులు తోడవ్వటంతో మంటలు ఏమాత్రం అదుపులోకి రావటంలేదు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావటంతో దిక్కుతోచక అల్లాడుతున్నాయి. గ్రీస్ కు సహాయం చేయటానికి పలుదేశాల�
వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు. ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి. భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.
కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది.‘‘కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తరలించటానికి అంబులెన్సులు అందుబాటులో లేకపోతే గుర్రా�
మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాతుగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.
AP DGP comments : ఏపీ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం అంశం మరోసారి రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది.. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.. అయితే విపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు.. దీం�
Minister KTR Fires On BJP Leaders : దుబ్బాక ఉప ఎన్నిక వేడి హైదరాబాద్ను తాకింది. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బీజేపీ కుట్రలు చేస్త
లారీ డ్రైవర్నే, ఉమ సోడాలు అమ్మలేదా ? డైరెక్ట్గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదంటూ ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేసిన సంగతి