Home » Fires
ప్రజాస్వామ్యం బతికిందా ఖూని అయ్యిందా ? దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం..ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా..వాయిదా వేయడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ సీరియస్గా పరిగణిస్తోంది. బాబు కుట్రలో భ�
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సీనియర్ నేతలు ఆయన్ను కడిగిపారేస్తున్నారు. వ్యక్తిగతమైన అంశాలను పార్టీకి రుద్దడం ఏంటీ ? ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలంటూ..ఆయనప�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఒక సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఉన్నాయా ? ఐదు సంవత్సరాల్లో ఆరు పార్టీలతో పొత్తు..పవన్ లాంటి లీడర్ దేశంలోనే లేడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్. పవన్ చేసే మార్చ్లు రాష్ట్ర ప్�
అమరావతిలో ఆందోళనలు, మూడు రాజధానుల వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా స్పందించారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న మహిళలను నిర్బంధించడం,
నా కూతురు పేగుల్ని బయటకు లాగి..అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన దుర్మార్గులు ఇప్పుడు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారనీ..తన బిడ్డపై అనాగరికంగా..అత్యంత ఘోరంగా దాడికి పాల్పడినప్పుడు వారికి మానవ హక్కుల సంగతి గుర్తుందా? అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి �
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పేర్ని నాని. ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏ మ
హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు మంత్రి కేటీఆర్. నల్గొండలో టీఆర్ఎస్ కేడర్ తో కేటీఆర్ సమావేశం
పల్నాడులో ఎలాంటి ఘోరాలు జరగడం లేదు..ఎవరినీ వేధించడం లేదు..బాబు నిజస్వరూపాన్ని ఎండగడుతాం..ప్రజల దృష్టిని మరల్చడానికి బాబు విష ప్రచారం చేస్తున్నారు…అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ, టీడీపీ పార్టీలు చలో ఆత్మకూరుకు పిలు
రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నా..ఒక్క చావు కూడా లేదని మంత్రి ఈటెల చెప్పడం దారుణమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క. పాల్వంచ మండలంలోనే ఒక్క నెలలో 18 మంది చనిపోయారని, ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సింగ్, ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది
వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిసైల్ టెస్ట్ నిర్వహించింది ఉత్తరకొరియా. స్థానిక కాలమానం ప్రకారం కుసోంగ్ సిటీ నుంచి ఈ మిసైల్స్ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించింది.