Fires

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : EVMల పనితీరుపై అఖిలేష్ ఫైర్

    April 23, 2019 / 07:47 AM IST

    ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన

    కారు కేసీఆర్ దే… స్టీరింగ్ మజ్లీస్ చేతిలో

    April 1, 2019 / 01:23 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.

    ఢిల్లీ గులాములు కావాలా..గులాబీలు కావాలా – KTR

    March 30, 2019 / 01:53 AM IST

    కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్‌, మోదీకి లాభమని… TRS ఎంపీలు గెలిస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని  TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 71 ఏళ్ల పాటు దేశాన్ని జాతీయ పార్టీలే పాలించాయని.. అయినా అభివృద్ధి  చేయలేకపోయాయాయన్�

    హరీశ్‌రావుకు తప్పిన ప్రమాదం : ప్రచార వాహనంలో మంటలు

    March 29, 2019 / 03:27 PM IST

    మెదక్ : ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్ షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆయన అర్ధ

    చైనాలో టూరిస్టు బస్సులో మంటలు : 26 మంది మృతి

    March 23, 2019 / 04:00 AM IST

    బీజింగ్ : చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో 26 మంది మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మధ్య చైనాలోని హ్యూనన్‌ ప్రావిన్స్‌ చాంగ్డే

    విమానంలో మంటలు : మెహ్రాబాద్‌ ఎయిర్ పోర్టులో ప్రమాదం

    March 20, 2019 / 05:58 AM IST

    టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ ఎయిర్ పోర్టులో పెనుప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

    రోడ్డు ఎక్కుతారా : తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్

    March 3, 2019 / 11:27 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి

    నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అదుపులోకి వచ్చిన మంటలు 

    January 30, 2019 / 06:42 PM IST

    నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఫైర్ సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

10TV Telugu News