Home » first class cricket
టీమ్ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్(James Anderson) అరుదైన ఘనత సాధించాడు. యాషెస్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆటలో అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇంగ్లండ్ లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్ లీస్టర్ షైర్ తో మ్యాచ్ లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు. 400లకు పైగా పరుగులు బాదడమే కాదు నాటౌట్ గా నిలిచి వారెవ్వా అనిపించాడు.
రంజీ ట్రోఫిలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతిధ్యం వహిస్తున్నాడు. కేరళ తమ తొలి మ్యాచ్ లో మేఘాలయతో తలపడింది. 40వ ఓవర్ వేసిన శ్రీశాంత్ ఆర్యన్ బౌరాను
టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.