-
Home » fisherman
fisherman
అరెరే పాపం..! వలలో నుంచి ఎగిరి నోట్లోకి దూరిన చేప.. గొంతులో ఇరుక్కొని నరకయాతన.. వైద్యుల వద్దకెళ్తే..
Live Fish Stuck In Fisherman Throat : ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. చేపల వల తీస్తుండగా.. ఓ చేప పిల్ల ఎగిరి మత్స్యకారుడి నోట్లోకి దూరింది. దీంతో ఆ మత్స్యకారుడు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు.
మత్స్యకారుల వలకు చిక్కిన సర్ప విగ్రహాలు.. అవి ఎంత బరువున్నాయంటే..?
Serpent Idols in Fisherman nets : కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో మత్స్యకారులు చేపల వేటకోసం వేసిన వలలో రెండు సర్ప విగ్రహాలు బయటపడ్డాయి.
బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో తుపాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక
బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో మైచాంగ్ తుపాన్ ఏర్పడే అవకాశముందని భారతవాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలోని అల్పపీడన ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)
Fishing Boat Accident : కేరళలో ఫిషింగ్ బోట్ ప్రమాదం, ఒకరి మృతి, ముగ్గురు గల్లంతు
కేరళ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిన దుర్ఘటనలో ఓ మత్స్యకారుడు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం జిల్లాలోని ముతలపోజిలో చోటుచేసుకుంది....
Pawan Kalyan Video: ఏటిమొగకు పడవలో పవన్ కల్యాణ్.. బోటు ఎక్కి హగ్ ఇచ్చి నీళ్లలో దూకిన అభిమాని
పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
Cyclone Biparjoy to intensify : పోర్బందర్ తీరాన్ని తాకనున్న బిపర్ జోయ్ తుపాన్
బిపర్ జోయ్ తుపాన్ మరికొద్ది గంటల్లో తీవ్రతరం కానుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో ఈ తుపాన్ మరింత తీవ్రతరం కానుందని, మరో మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది....
YS Jagan : వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల విడుదల
వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల విడుదల
13 years lost camera : మత్స్యకారుడికి దొరికిన 13 ఏళ్ల నాటి కెమెరా.. ఆ కెమెరా ఎవరిదంటే ?
ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి దొరకడం చాలా కష్టం. అందులోనూ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన కెమెరా తిరిగి దొరుకుతుందా? ఆ కెమెరాలో ఫోటోలు 13 ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా ఉంటాయా? తిరిగి పోగొట్టుకున్న వారికి అవి చేరతాయా? చదవండి.
Indian Navy Fires: భారత నావికాదళం జరిపిన కాల్పుల్లో గాయపడ్డ తమిళనాడు మత్స్యకారుడు.. సీఎం స్టాలిన్ ఏం చేశారంటే?
భారత్-శ్రీలంక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని పాల్క్ బేలో అనుమానాస్పదగా సంచరిస్తున్న పడవపై భారత నావికా దళం సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు�
No Trace of Fisherman: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు అదృశ్యం
కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడంలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది