Home » Five dead
ఆలయం దగ్గర ఉన్న మూలమలుపు వద్ద ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వెంటనే గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.
కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యానికి ఐదుగురు కార్మికులు బలయ్యారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. ప్యాకేజ్ వన్ పనులు చేసేంద�
జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని అదేశించారు.
అనంతపురం జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్ 12, 2019) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయర రహదారి రక్తసిక్తమైంది. లారీ-మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు
అగ్రరాజ్యంలో గన్ కల్చర్ పెరిగిపోతోందని అనడానికి మరో ఉదహారణ. కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇల్లినాయిస్లోని ఇండస్ట్రీయల్ పార్కులో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఫైరింగ్లో ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతేగాకుండా