-
Home » five states
five states
Modi Cabinet: మారుమూల గ్రామాల్లోకి 4జీ నెట్వర్క్.. మోదీ కేబినెట్ కీలక నిర్ణయం
మోదీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం రంగం, రోడ్ల నిర్మాణానికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేంద్రం.
Telugu states : తెలుగు రాష్ట్రాలపై తౌటే తుఫాన్ ఎఫెక్ట్, తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్న 5 రాష్ట్రాలు
Fuel Rates before elections: ఎన్నికలకు ముందు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత పాంత్రంతో కలిపి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందన ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జర�
బెంగాల్లో మళ్లీ మమత.. కేరళలో విజయన్ గెలుపు : ఐదు రాష్ట్రాల్లో ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్
ABP-C voter opinion poll : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఒపీనియన్ పోల్స్ హడావుడి ప్రారంభమైంది. జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ-ఓటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో ఓటర్ల నాడి ఎలా ఉందో ఏ పార్టీని వారు ఆదరిస్తున్నారో అనే కీలక అంశాల�
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. సాయంత్రం 4:30 గంటలకు షెడ్యూల్ విడుదల
five states Assembly elections : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్ని
5 రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు
Simultaneous Assembly elections in 5 states : దేశంలో లోక్సభ ఎన్నికల తర్వాత… మళ్లీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిని ఎలా జరపాలి, ఏం చెయ్యాలి అనేది మాట్లాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ సమావేశం కాబోతోంది. ఇవాళ షెడ్యూల్ ఫైనల్ చేసి
ఐదు రాష్ట్రాల్లో పొత్తులు.. ఎత్తులు.. దూసుకెళ్తోన్న బీజేపీ.. కాంగ్రెస్ పరిస్థితేంటీ?
రాజకీయాల్లో గెలవాలంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి.. కాంగ్రెస్తో కంపేర్ చేస్తే.. ఈ విషయంలో పక్కాగా ప్లానింగ్తో దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. పొత్తులైనా.. ఆ తర్వాత ఎత్తులైనా.. చకచకా వేస్తూ.. ముందుకు సాగుతోంది. ఐదు �
దేశంలో ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు.. 8వ స్థానం నుంచి 2వ స్థానానికి ఆంధ్రప్రదేశ్
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కారణంగా, పరిస్థితి భయంకరంగా మారిపోయింది. అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సంక్రమణ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 20 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, భారతదేశంలో మొత్తం కేసుల్లో 38
గుడ్ న్యూస్, కరోనా నుంచి బయటపడ్డ ఐదు రాష్ట్రాలు
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. దేశంలో 5 రాష్ట్రాలు కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు ఆ 5 రాష్ట్రాలు కరోనా ఫ్రీ స్టేట్స్. ఆ ఐదు కూడా ఈశాన్య రాష్ట్రాలు కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బ�