Home » Five States Election
నేటితో ఐదు రాష్ట్రాలకు సంబంధించి రెండు నెలలుగా జరుగుతున్న పోలింగ్ పక్రియ పూర్తి కానుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను కూడా యూపీ ప్రచారానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు. కానీ, నా పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నానని చెప్పారు.
గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే... ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో రాష్ట్రంలో మైనింగ్ ప్రారంభిస్తుందని ప్రజలకు హామీనిచ్చారు. గత 10 సంవత్సరాలు ఇక్కడ మైనింగ్ నిలిపివేయబడిందన్న
యోగి నామినేషన్ వేయనున్నారు. గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలుస్తున్నారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు...
జేపీ ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఉత్తరాఖండ్ 70, యూపీ 98 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించే
మొత్తం 172 అభ్యర్థుల విషయంలో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్,గోవా,ఉత్తరాఖండ్,మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.
దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 5వందలు దాటింది. మహారాష్ట్రలో అత్యధికంగా...
దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ..ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రపంచమంతా