Home » Five-year-old
నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల యువకుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది.
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో కచ్చులూరు దగ్గర మరో మృతదేహం లభ్యం అయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం అధికారులు మృతదేహాన్ని దేవీపట్నం తరలించారు. మృతురాలు విశాఖకు చెంది�