Home » flag-off
దేశంలోని రైల్వే ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త వెల్లడించారు. రామజన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో శనివారం ఆరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపనున్నారు....
Salaar with pooja : రెబల్స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈ మూవీకి ముహుర్తం ఫిక్స్ చే�
PM Modi to flag-off Delhi Metro first driverless train: దేశరాజధాని ఢిల్లీలో డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఇవాళ(28 డిసెంబర్ 2020) నుంచి ఢిల్లీలో డ్రైవర్ లేకుండా మెట్రో రైళ్లు నడుస్తాయి. డ్రైవర్ లేకుండా మెట్రోను ట్రాక్లో నడపడం ఇదే మొదటిసారి