Home » Flames
Terrifying video : మిలటరీ ఛార్డర్ ఫ్లైట్ లో చెలరేగిన మంటలు అందర్నీ కలవరపెట్టాయి. ఆకాశంలో విమానం..రెక్కపై చెలరేగిన మంటలు..అందులో ఉన్న ప్రయాణీకులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. గాలికి విపరీతంగా మంటలు వ్యాపిస్తుండడంతో ఇక తాము బతకమని అందరూ అనుకున్నారు. క
విశాఖలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రాంకీ CETP సంస్థ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారు. ఉత్తర్ప్రదేశ్లోని చిలోయి గ్రామంలో శుక్రవారం(10 జనవరి 2020) రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫరుఖాబా�
సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ కారుప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.