ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డ�
ఓ యువకుడు ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ఆమెతో.. ‘‘దయచేసి కిటికీ తెరవండి.. గుట్కా ఉమ్మివేయాలి’’ అని సరదాగా అన్నాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ సహా అక్కడి వారందరూ బిగ్గరగా నవ్వారు. చేతిలో గుట్కాను రుద్దుతున్నట్లు ఆ సమయంలో ఆ యువకుడు నటించాడు.
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా రక్తం కక్కుకుని మరణించారు.
తనకు కాబోయే భార్యకు ఆకాశంలో విమాన ప్రయాణంలో ఓ యువకుడు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇష్టపడుతున్న అమ్మాయికి యువకులు అనేక రకాలుగా సర్ప్రైజ్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ యువకుడ
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు విమానంలో ప్రయాణించే భారీ ఆఫర్ ఇచ్చారు. చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకున్న చోటుకు విమానంలో పంపిస్తానని ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరి�
హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయనపై అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే తాజా ఘటన. ఇటీవల సచిన్ టెండూల్కర్ ఒక విమానంలో ప్రయాణించాడు.
దేశంలో 2.5 గంటలు, అంతకంటే తక్కువ సమయం ప్రయాణం కలిగిన రూట్లలో చిన్న విమానాలు ఏప్రిల్ 2022 నుండి నిషేధించబడతాయని (అవి అంతర్జాతీయ విమానానికి కనెక్ట్ కాకపోతే). ప్రాన్స్ తెలిపింది. ఈ మేరకు బిల్లును ఆమోదింది.