Home » Floods
ఏపీ సీఎం జగన్_కు ప్రధాని మోదీ ఫోన్
వరదల కారణంగా మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలు అందించాలన్నారు.
కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి.
చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లతో వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను..
వరుసగా మూడవ రోజు కూడా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అరుణ గ్రహం మనిషి నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? దీన్ని తేల్చే క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై నాసా పరిశోధనలు జరుపుతోంది. నాసాకు చెందిన పర్సివరెన్స్
ఏడుపాయల ఆలయాన్ని చుట్టుముట్టిన వరద ప్రవాహం
గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది.
హైదరాబాద్లోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అప్పటికి, ఇప్పటికి అస్సలు మారలేదు. గతేడాది వరుణుడి దెబ్బకు ముంపు ప్రాంతాల ప్రజలు ఎలా వణికిపోయారో... ఇప్పుడు కూడా అదే భయంతో బతుకుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు