Floods

    ఉత్తరాఖండ్ ను చుట్టుముట్టిన వరదలు..రిషిగంగ ప్రాజెక్టుపై విరిగిపడ్డ కొండ చరియలు

    February 7, 2021 / 02:48 PM IST

    Floods in Uttarakhand : ఉత్తరాఖండ్ ను వరదలు చుట్టుముట్టాయి. చమోలీ జిల్లాలో ఒక్కసారిగా ధౌలీగంగ నదీ ప్రవాహం పెరిగింది. తపోవన్ కు సమీపంలో పవర్ ప్రాజెక్టును వరద ముంచెత్తింది. అలకనంద నదిలోనూ భీకరస్థాయిలో వరద ప్రవాహం ఏర్పడింది. రిషిగంగ ప్రాజెక్టుపై కొండ చరియల�

    బీజేపీ రూపాయి ఇవ్వలేదు.. సాయం చెయ్యనివ్వట్లేదు: కేసిఆర్

    November 18, 2020 / 08:22 PM IST

    వరద బాధితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చెయ్యలేదని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. సాయం చెయ్యకపోగా.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వరద సాయం ఆపెయ్యాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని కేసిఆర్ విమర్శించారు. కరోనా వచ్చ

    GHMC కార్మికులకు దీపావళి కానుక..వేతనాలు పెంచిన టి.సర్కార్

    November 14, 2020 / 02:07 PM IST

    Govt hikes GHMC Sanitation workers salary : నగరంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు దీపావళి పండుగ రోజు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. వీరికి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. 2020, నవంబర్ 14వ తేదీన మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక

    కొనసాగుతున్న ఏపీ కేబినెట్, నవంబర్ 15 తర్వాత ఏపీ అసెంబ్లీ

    November 5, 2020 / 01:04 PM IST

    AP Cabinet Meeting : సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటి కొనసాగుతోంది. రాష్ట్ర సచివాలయంలో 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశమైంది. వివిధ కారణాలతో ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడ్డ మంత్రిమండలి సమావేశం.. ఈ రోజు జరిగే సమావేశంలో �

    చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో కాపురం.. ఏపీపై పెత్తనం చేస్తున్నారు

    October 24, 2020 / 01:02 AM IST

    నిత్యావసర సరుకుల ధరలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారని, వర్షాలు, వరదలు పేరు చెప్పి కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు వెల్లడించారు. దుక�

    హైదరాబాద్ ను వీడని వాన..జలదిగ్భందనంలో 200 కాలనీలు

    October 21, 2020 / 07:04 AM IST

    200-colonies-in-hyderabad-due-to-heavy-rains-and-floods : రాజధాని హైదరాబాద్‌ను వాన వదలడం లేదు. కొద్దిగా తెరిపినిచ్చి.. ఎండకాసిందన్న సంతోషం కాస్తయినా మిగలకుండా మాయదారి వాన మళ్లీ విరుచుకుపడుతోంది. మంగళవారం కూడా భాగ్యనగరంలో జోరువాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. �

    ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ ప్రజలకు మరో రెండ్రోజులు వానగండం

    October 20, 2020 / 04:12 PM IST

    Hyderabad heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు హైదరాబాద�

    రైతులకు సీఎం జగన్ శుభవార్త, అక్టోబర్ 27న ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

    October 20, 2020 / 02:30 PM IST

    cm jagan: ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. అక్టోబర్ 27న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. స్పందన కార్యక్రమంపై జగన్ సమీక్ష నిర్వహించారు. అలాగే వర్షాలతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. ఇళ్లు కూ

    మరో మూడు రోజులు జాగ్రత్త, బయటకు రావొద్దు, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

    October 20, 2020 / 12:25 PM IST

    heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి

    వరదల్లో దసరా.. నింగికెగిసిన సరదా

    October 20, 2020 / 08:07 AM IST

    విజయానికి సూచికగా జరుపుకునే Vijayadashami కొత్త ఉత్సాహంతో మొదలుపెడతారు. కొత్తబట్టలు, కొత్త వాహనాలతో పండుగకు బోలెడంత జోష్ నింపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇవేమీ ఈ ఏడాది కనిపించేట్లుగా లేదు పరిస్థితి. అటు కరోనా, ఇటు ప్రకృతి ప్రకోపం ప్రజలకు క్లిష్టంగా �

10TV Telugu News