Floods

    మోడీకి సీఎం కేసీఆర్ లేఖ, రైతులను ఆదుకొనేందుకు రూ. 600 కోట్లు ఇవ్వండి

    October 17, 2020 / 07:14 AM IST

    CM KCR Writes Letter To PM Modi : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. భారీ వ‌ర్షాలు రైత‌న్నను సైతం నిండా ముంచాయి. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోన్న రాష్ట్

    నగరానికి వరద ముప్పు పోవాలంటే..జయప్రకాష్ కీలక సూచనలు

    October 16, 2020 / 08:26 AM IST

    Floods in Hyderabad key indicators of Retired IAS Officer Jayaprakash : నగర పాలక సంస్థలను పూర్తిగా మార్చండి..సంక్షోభం ఎక్కడ ఉన్నా నగరాల చుట్టూ ఉంది. ప్రజలను భాగస్వాములను చేయాలి. సిటీలో అధికారం, పదవి లేని వారు ఉన్నారు. వీరు పరిష్కారాలు చూపించగలరు, వీరిని భాగస్వాములు చేయడం లేదన్నారు రిటై�

    మరో గండం : 5 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది

    October 16, 2020 / 06:50 AM IST

    భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా ఉండబోతుందో అలర్ట్ చేసింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కుర

    భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, కేంద్రానికి లేఖ, రూ. 5 వేల కోట్ల నష్టం, రూ. 1,350 కోట్లు ఇవ్వాలి

    October 16, 2020 / 06:26 AM IST

    CM KCR writes a Letter to PM Modi for Flood Relief Package : భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు ప

    ఏపీలో 2 లక్షల ఎకరాల పంట నష్టం..రైతుల కన్నీరుమున్నీరు

    October 15, 2020 / 01:16 PM IST

    Heavy Rain Fall In Andhrapradesh : ఏపీలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీవ్ర వాయుగుండం ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు చేతికందిన పంట నీటమునిగి అన్నదాత గుండె చెరువయ్యింది. కుండపోత వానలతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేస్

    ఖైరతాబాద్ లో మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్

    October 15, 2020 / 10:38 AM IST

    Minister Kishan Reddy : ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై సీరియస్ అయ్యారు. ఆయనకు ఫోన్ చేస

    వందేళ్ల తర్వాత : విశ్వ రూపం చూపిస్తున్న మూసీ నది

    October 15, 2020 / 06:53 AM IST

    musi river : నిత్యం మురుగుతో దర్శనమిచ్చే మూసీనది ప్రస్తుతం వరద నీటితో పోటెత్తుతోంది. వరద పోటుతో.. అసలు అక్కడో బ్రిడ్జి ఉందనే విషయం తెలీని రీతిలో తీస్తున్న పరవళ్లు.. చూసే వాళ్లందరికి షాకిస్తున్నాయి. వరద తీవ్రత మరింత పెరిగినా.. ఈ వరదకు జోరువాన తోడైతే ప�

    వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి క్షేమం..

    October 14, 2020 / 10:13 PM IST

    Hyderabad floods : హైదరాబాద్ హస్మత్ పేట్‌లో కొట్టుకుపోయిన అస్లాం అనే వ్యక్తి క్షేమంగానే ఉన్నాడు. బుధవారం సాయంత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. అస్లాం కోసం పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలించారు. మూడు గంటల తర్వాత అస్లాం క�

    437 రోజుల తర్వాత.. ధోని పేరిట ప్రత్యేక సెంచరీ రికార్డు..

    September 20, 2020 / 11:25 AM IST

    ఐపీఎల్ 2020లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఫేవరేట్‌గా ఐపిఎల్ 2020లోకి దిగిన ముంబైని తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌తోనే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని 437 రోజుల తర్వా

    తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

    September 14, 2020 / 01:22 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే

10TV Telugu News