Home » Floods
ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. ఆదివారం(అక్టోబర్ 13, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. శనివారం(అక్టోబర్ 12, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. గురువారం(అక్టోబర్ 10,2019) హైదరాబాద్ లో భారీ వర్షం
తెలుగు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ తర్వాత ఆగాయి. మళ్లీ రెండు రోజులుగా వానలు
పాటలీపుత్రం బీజేపీ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్కు పెనుప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ..పరిస్థితిని పరిశీలిస్తున్న ఎంపీగారు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు. దీంతో ఎంపీ రామ్ కృపాల�
పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా �
ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్ధాన్ లో కురిసిన వర్షాలకు నదులు, చెరువులు, సరస్సులు, పొంగి ప్రవహిస్తున్నాయి. రాజస్ధాన్లోని ధుంగార్పూర్లో పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం స్కూల్ పిల్లలతో వెళ్తున్న ట్రక్కు వరద నీరు వస్తున్న రో�
ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు(సెప్టెంబర్ 29,30)
దేశంలో వరద బీభత్సం ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. పగలంతా ప్రశాంతంగా ఉండి రాత్రి సమయంలోనే కురుస్తున్న వర్షాలు పదుల సంఖ్యలో ప్రాణాలను అంధకారంలో కలిసేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఉత్తర్ భారతదేశంలో వరదల ధాటికి దారుణమైన నష్టం సంభవించి�