Home » Floods
వరుణుడు భయపెడుతున్నాడు.. భారీ వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ �
చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల నానీ అన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయండా ఏమీ పట్టనట్లు ఉన్నారనీ..ఇప్పటికైనా స్పందించాలనీ..లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎగువన కురుస్తున్న వర�
రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు
పదేళ్లుగా వస్తున్న వరదల ధాటికి ముంబైలో దాదాపు రూ.14వేల కోట్ల నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ)తెలిపిన వివరాల ప్రకారం.. నష్టాలు జరిగాయి. అంతేకాదు, ఈ పదేళ్లలో దాదాపు 3వేల మంది ప్ర�
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చ
తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, ఎటపాక, చింతూరు, వీఆర్ పురం మండలాలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. దీంతో ఏజె
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ లోని 68వ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు సాయంతోబయటకు తీసారు. ఐదు రోజుల నుంచి గేటుకు అడ్డంగా పడవ ఉండటంతో గేటు మూసివేతకు పడవ అవరోధంగా మారింది. దీంతో..పలువురు ఇంజనీర్ల�
గతేడాది భారీ వర్షాలు,వరదలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలి కలెక్టర్…ఓ సామన్య వ్యక్తిలా ఓ సహాయక శిభిరంలో 8 రోజుల పాటు మూటలు మోసినా ఎవ్వరూ ఆయన్ను గుర్తు పట్టేలేదు. చివరకు ఆయన ఐఏఎస్ ఆఫీసర్
ఇండోనేషియాలో గత కొన్ని రోజుల నుంచి ఏక ధాటిగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు తోడు కొండ చరియలు విరిగి పడుతుండటంలో 29 మంది మరణించారు. మరో 13 మంది ఆచూకీ గల్లంతైయ్యారు. దీన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సమత్రా ద
టెహ్రాన్ : భారత్ తో ఎండలు మంట పుట్టిస్తుంటే ఇరాన్ దేశంలో మాత్రం వరదలు ముంచెత్తుతున్నాయి. ఇరాన్ లోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల ధాటికి 76మంది మృత్యువాత పడ్�