Floods

    సీమలో కుండపోత : ఆ 3 జిల్లాల్లో భారీ వర్షాలు.. నీటిలో మహానంది

    September 17, 2019 / 07:50 AM IST

    రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు

    వరదల కారణంగా రూ.14వేల కోట్ల నష్టం

    September 11, 2019 / 11:53 AM IST

    పదేళ్లుగా వస్తున్న వరదల ధాటికి ముంబైలో దాదాపు రూ.14వేల కోట్ల నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ)తెలిపిన వివరాల ప్రకారం.. నష్టాలు జరిగాయి. అంతేకాదు, ఈ పదేళ్లలో దాదాపు 3వేల మంది ప్ర�

    ధవళేశ్వరం వద్ద 2 వ నంబరు ప్రమాద హెచ్చరిక

    September 9, 2019 / 03:22 AM IST

    ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది.  దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చ

    గోదావరి ఉగ్రరూపం : ఉధృతంగా ప్రవహిస్తున్న సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు

    September 8, 2019 / 03:35 PM IST

    తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, ఎటపాక, చింతూరు, వీఆర్ పురం మండలాలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. దీంతో ఏజె

    ఎట్టకేలకు పడవను బయటకు తీసిన అధికారులు

    August 25, 2019 / 12:09 PM IST

    విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌ లోని 68వ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు సాయంతోబయటకు తీసారు. ఐదు రోజుల నుంచి గేటుకు అడ్డంగా పడవ ఉండటంతో గేటు మూసివేతకు పడవ అవరోధంగా మారింది. దీంతో..పలువురు ఇంజనీర్ల�

    మాట్లాడే స్వేచ్ఛ లేదు : మూటలు మోసిన IAS గోపీనాథన్ రాజీనామా

    August 24, 2019 / 12:57 PM IST

    గతేడాది భారీ వర్షాలు,వరదలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలి కలెక్టర్…ఓ సామన్య వ్యక్తిలా ఓ సహాయక శిభిరంలో 8 రోజుల పాటు మూటలు మోసినా ఎవ్వరూ ఆయన్ను గుర్తు పట్టేలేదు. చివరకు ఆయన ఐఏఎస్ ఆఫీసర్

    ఇండోనేషియాలో వరదలు: 29మంది మృతి

    April 30, 2019 / 06:06 AM IST

    ఇండోనేషియాలో గత కొన్ని రోజుల నుంచి ఏక ధాటిగా కురుస్తున్న  వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు తోడు కొండ చరియలు విరిగి పడుతుండటంలో 29 మంది మరణించారు. మరో 13 మంది ఆచూకీ గల్లంతైయ్యారు. దీన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి.   సమత్రా ద

    ఇరాన్ లో వరదలు…76 మంది మృతి

    April 15, 2019 / 03:53 AM IST

    టెహ్రాన్ : భారత్ తో ఎండలు మంట పుట్టిస్తుంటే ఇరాన్ దేశంలో మాత్రం వరదలు ముంచెత్తుతున్నాయి. ఇరాన్ లోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల ధాటికి 76మంది మృత్యువాత పడ్�

    వామ్మో: వరదలకు విమానమే కొట్టుకొచ్చేసింది

    March 18, 2019 / 04:22 AM IST

    ఇండోనేషియాలో ఆకస్మిక వరదలకు ఏకంగా ఓ విమానమే కొట్టుకొచ్చేసింది. దీన్ని చూసిన స్థానికుడు  ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద విమానం వదల ధాటికి ఎలా కొట్టుకొచ్చేంసిందో అనుకుంటు ఆశ్చర్యానికి గురయ్యాడు. కాగా ఇండోనేషియా వరదల్లో 58 మంది మృతి చెందగా..వ�

    ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు : 20మంది మృతి 

    March 3, 2019 / 07:46 AM IST

    కాందహార్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి.  దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ ప్రావిన్స్‌ను వరదలు ధాటికి భారీ వర్షాలు..వరదలకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా వరద నీటిలో పలువులు గల్ల�

10TV Telugu News