Home » Floods
Vietnam: 90 People Killed As Floods ఆగ్నేయ ఏసియా దేశమైన వియత్నాంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఓ వైపు వరదలు,మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో వియత్నాం విలవిలలాడుతోంది. గడిచిన రెండు వారాలుగా కురుస్తున్నఅతి భారీ వర్షాలతో . క్వాంగ్ �
cm kcr: హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం(అక్టోబర్ 19,2020) సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారికి ఆర్థిక సాయం, నష్టపరిహారం ప్రకటించారు. వరద బాధిత కు�
ktr review: రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు. సోమవారం(అక్టోబర్ 19,2020) ఉదయం జీహెచ్ఎంసీ ప్రధా�
minister ktr: రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు. సోమవారం(అక్టోబర్ 19,2020) ఉదయం జీహెచ్ఎంసీ ప్రధా
Man washed away in Krishna Lanka : కృష్ణా, గుంటూరు లంక గ్రామాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి., కృష్ణా నది ఉగ్రరూపంతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నిత్యావసర సరుకులు లేక అల్లాడిపోతున్నారు. ప్రమాదకరపరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. గుంటూరు జిల్లా..ఆవురిప
Attack on Hayathnagar Corporator : హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డిపై స్థానికులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. రంగనాయకులగుట్టలో నాలాలు కబ్జాకు గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదంటూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీని కారణంగా..వరద నీరు ఇళ్లలోకి చే�
Exclusive Visuvals | Heavy Rain Lashes Hyderabad City : భారీ వర్షాలు నగరాన్ని మంచెత్తుతున్నాయి. తగ్గిపోతుందని అనుకున్న క్రమంలో..భారీ వర్షం కుమ్మేసింది. లోతట్టు ప్రాంతలకు వరద నీరు పోటెత్తింది. ఎంతలా అంటే..భారీ వాహనలు కొట్టుకపోయాయి. చిక్కుకున్న వారిని కొంతమంది రక్షించారు. గుర�
ministers visit flood affected areas: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీటి మునిగాయి. పలు లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం(అక్టోబర్ 17,2020) వరద ప్రభావిత ప్రాంతాల్లో �
CM KCR Writes Letter To PM Modi : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. భారీ వర్షాలు రైతన్నను సైతం నిండా ముంచాయి. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోన్న రాష్ట్
Floods in Hyderabad key indicators of Retired IAS Officer Jayaprakash : నగర పాలక సంస్థలను పూర్తిగా మార్చండి..సంక్షోభం ఎక్కడ ఉన్నా నగరాల చుట్టూ ఉంది. ప్రజలను భాగస్వాములను చేయాలి. సిటీలో అధికారం, పదవి లేని వారు ఉన్నారు. వీరు పరిష్కారాలు చూపించగలరు, వీరిని భాగస్వాములు చేయడం లేదన్నారు రిటై�