-
Home » FM Nirmala Sitharaman
FM Nirmala Sitharaman
సామాన్యులకు అలర్ట్.. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర కీలక ప్రకటన..
Fuel Price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా.. దీనిపై కేంద్రం ఏమంటుందంటే...
థాలినోమిక్స్ అంటే ఏంటి? బడ్జెట్కు ముందు మనకు ఎందుకు ముఖ్యం? ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్ణయిస్తుందంటే?
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026కు సమయం దగ్గర పడుతోంది. బడ్జెట్ కు ముందే థాలినోమిక్స్ పద్ధతి ద్వారా ఆర్థిక సర్వేను అంచనా వేస్తారు. సామాన్యులకు ఆర్థిక సర్వే ఈజీగా అర్థమయ్యేలా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్ణయిస్తుందో ఇప్పడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. DA పెంపు ప్రకటనపై ఉత్కంఠ.. పండగ సీజన్ బోనస్ వచ్చేనా?
DA Announcement Delay : డీఏ ప్రకటన ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి సీతారామన్కు కాన్ఫెడరేషన్ లేఖ రాసింది.
‘జీఎస్టీ కౌన్సిల్’ కీలక నిర్ణయాలు.. పాత కార్ల అమ్మకాలపై 18శాతం బాదుడు.. పాప్కార్న్పై కొత్త పన్ను రేట్లు..!
GST Council Meet : రాజస్థాన్లోని జైసల్మేర్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జిఎస్టి కౌన్సిల్ 55వ సమావేశంలో అనేక అంశాలను చర్చించి కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
రూ.48.21లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్.. ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధుల వరద
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
చిరు వ్యాపారుల కోసం జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయాలు : నిర్మలా సీతారామన్
GST Council Meet : పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక మంత్రి సూచించారు.
GST Council Meeting : ఏపీకి రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.1,265 కోట్లు.. జీఎస్టీ పరిహారం విడుదల
ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేసింది కేంద్రం. GST పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్ వరకు మొత్తం రూ. 16,982 కోట్లు క్లియర్ చేసినట్లు మంత్రి నిర్మల చెప్పారు.
Nirmala on Adani: అదానీ వివాదంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది. ఇప్పటికే దేశీయంగా స్టాక్ మార్కెట్లలో అద
#UnionBudget2023: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్: నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వృద్ధిరేటును ఏడు శాతంగా అంచనా వేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలో పెట్టుకుని, వారి అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుత�
Nirmala Sitharaman: సాంకేతికత ఉపయోగించి రూ.2,00,000 కోట్లు ఆదా చేశాం.. కేంద్ర ఆర్థిక మంత్రి
డిబిటి వంటి వ్యవస్థలు లీకేజీలను ఆపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,00,000 కోట్ల రూపాయల్ని ఆదా చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దత్తోపంత్ తెంగడి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మంగళవారం నిర్వహించిన '21వ శతాబ్దపు గ్లోబల్ సినారియోల�