-
Home » food poision
food poision
Food Poison : పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్ధత
శ్రీకాకుళం జిల్లాలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు.
Food poision : షవర్మా తిని ఒకరు మృతి.. 18 మంది ఆసుపత్రిలో..
తాజాగా ఓ షాపులో షవర్మా తిని ఒకరు మృతి చెందగా, మరో 18 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ ట్యూషన్ కేంద్రానికి దగ్గర్లో ఉన్న జ్యూస్ షాప్ లో.............
Mid-day Meal : మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులకు అస్వస్ధత
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
ప్రాణం తీసిన జొన్నరొట్టెలు-ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
four die after consuming contaminated food : సంగారెడ్డి జిల్లాలో కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని వట్ పల్లి మండలం, పల్వట్లలో నివాసం ఉండే జంగం కులానికి చెందిన శంకరమ్మకు ముగ్గురు కొడుకులు వారంతా ఉపాధి నిమిత్తం హై�
నెల్లూరులో ఏలూరు టెన్షన్, 10 మంది కూలీలకు అస్వస్ధత : ఒకరు మృతి
agri labour dies in nellore district : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో వరి నాట్లు వేయడానికి 70 మంది వలస కూలీలు పశ్చమ బెంగాల్ నుండి వచ్చారు. ఓ రైతు పొలంలో వరినాట్లు వేస్తుండగా 10 మంది అస్వస్ధతకు గురయ్యారు. అందులో ఒకరు మృతి చెందా
మీటింగ్ లో వాంతులు : పీఏసీ చైర్మన్ పయ్యావులకు అస్వస్థత
పీఏసీ చైర్మన్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ తొలి సమావేశం జరుగుతోంది. ఈ
ఉడకని అన్నం, కూరలు : సంక్షేమ హాస్టల్స్లో దారుణాలు
సాంఘిక సంక్షేమ హాస్టల్స్.. పేద పిల్లలకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు సెక్రటరీగా ఓ అధికారిని కూడా నియమించింది. కానీ విద్యార్థులకు పౌష్టికాహారం సంగత�