-
Home » food poision
food poision
Food Poison : పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్ధత
July 5, 2022 / 09:17 AM ISTశ్రీకాకుళం జిల్లాలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు.
Food poision : షవర్మా తిని ఒకరు మృతి.. 18 మంది ఆసుపత్రిలో..
May 2, 2022 / 08:17 AM ISTతాజాగా ఓ షాపులో షవర్మా తిని ఒకరు మృతి చెందగా, మరో 18 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ ట్యూషన్ కేంద్రానికి దగ్గర్లో ఉన్న…
Mid-day Meal : మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులకు అస్వస్ధత
November 6, 2021 / 07:04 PM ISTకామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
ప్రాణం తీసిన జొన్నరొట్టెలు-ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
December 22, 2020 / 05:55 PM ISTfour die after consuming contaminated food : సంగారెడ్డి జిల్లాలో కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని వట్ పల్లి మండలం, పల్వట్లలో నివాసం…
నెల్లూరులో ఏలూరు టెన్షన్, 10 మంది కూలీలకు అస్వస్ధత : ఒకరు మృతి
December 12, 2020 / 05:00 PM ISTagri labour dies in nellore district : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో వరి నాట్లు వేయడానికి 70 మంది వలస కూలీలు పశ్చమ బెంగాల్ నుండి…
మీటింగ్ లో వాంతులు : పీఏసీ చైర్మన్ పయ్యావులకు అస్వస్థత
November 7, 2019 / 09:21 AM ISTపీఏసీ చైర్మన్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ తొలి సమావేశం జరుగుతోంది. ఈ
ఉడకని అన్నం, కూరలు : సంక్షేమ హాస్టల్స్లో దారుణాలు
January 6, 2019 / 04:00 PM ISTసాంఘిక సంక్షేమ హాస్టల్స్.. పేద పిల్లలకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు సెక్రటరీగా ఓ అధికారిని కూడా నియమించింది. కానీ విద్యార్థులకు…