Home » Food
ఎలర్జీ సమస్యల్ని తగ్గించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లిని నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఎలర్జీ సమస్యతో బాధపడేవారు రోజూ మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తినడం అలవాటు చేసుకోవాలి.
కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.
నువ్వులు అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు మంచి మార్గం. అంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు క్రమంగా తగ్గిస్తాయివి.
గురువింద ఆకులను ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్నచోట కట్టుకడితే త్వరగా తగ్గుతాయి. చర్మం పై తెల్లని మచ్చలుంటే..
ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. రక్తహీనత సమస్యను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే అనేక ఇతర రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆపిల్ పండ్లను నిత్యం తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
అనారోగ్యానికి దారితీసే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి బదులు... ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారానికి చోటు కల్పించాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది.
అంజీరలో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. దీన్ని పిల్లలకు ప్రతిదినం ఇస్తే ఎముకలు బలపడతాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది.
నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
హైబీపీ ఉన్న వారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే హైబీపీ తగ్గుతుంది.