Home » Food
ఆడవారిలో రుతుక్రమంపై అతి వ్యాయామం తీవ్ర ప్రభావంచూపే ప్రమాదముంది. గంటల తరబడి వ్యాయామం చేస్తూ గడపడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదముంది. గంటల తరబడి వర్కౌట్స్ చేస్తే మహిళ్లలో నెలసరి వచ్చేముందు ప్రొజెస్టెరాన్ స్థాయి పెరిగే అవక�
చింతపండును మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చింతపండులో ఉండే విటమిన్ సి హెల్తీ న్యూట్రీషియన్. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిదే. ఐతే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. విటమిన్ �
ఇంగువలో రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే పదార్థాలు ఉన్నాయి. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇంగువ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లలో ఆరెంజ్ ఒకటి. నారింజ జ్యూస్ను డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇందులో సిట్రస్ కూడా ఉన్నందున చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడికాయతో కొందరు తీపి వంటకాలను చేసుకుని తింటుంటారు. కానీ అలా కాదు, దీన్ని కూరగాయ రూపంలో తీసుకోవాలి. అలా అయితేనే ఫలితం ఉంటుంది. గుమ్మడికాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహా
బరువు తగ్గడానికి కార్బోహైడ్రేట్లు, గ్లైసెమిక్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదనుకుంటారు. మరికొంతమంది జంక్ఫుడ్ తినకుండా ఉండలేరు. ఇలా ఏదో ఒకేరకమైన ఆహారం తీసుకుంటే మీ శరీరం కొన్ని రకాల పోషకాలను కోల్పోవచ్చు.
రక్తంలో చక్కెర స్ధాయిలను స్ధిరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే పీచు కాంప్లెక్స్ కార్పోహైడ్రేట్లు రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఓట్స్ ను రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు
ఉపవాసం ఉన్న సమయంలో ఆటోపజీ ప్రేరేపించేందుకు కారణాలు లేకపోలేదు. తినటానికి ఆహారం అందుబాటులో లేని విషయం శరీరం మెదడుకు చేరవేస్తుంది. ఆసమయంలో మెదడు నిల్వ ఉన్న శక్తిని వినియోగించమని శరీరాన్ని అదేశిస్తుంది.
మైగ్రేన్, డిమెనియా మరియు అల్జీమర్ వ్యాధిని దరిచేరకుండా చేయటంలో నల్ల ద్రాక్షా బాగా ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ మ్యూటజెనిక్ మరియు యాంటీ ఆక్సీడెంట్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉంటాయి. దీనితో బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లను రాకుండా �
సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహారంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు. సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి ఉడికించి పాయసం చేసుకుని అందులో చక్కెర కలిపి తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలు దూరమవుతాయి.