ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పడిపోయాడు.
ఈ జాబితాలో నిర్మలకు 36వ శక్తివంతమైన మహిళగా చోటు దక్కింది. ఆమె తొలిసారి 2019లో ఫోర్బ్స్ అంత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. ఆ యేడాది 34వ ర్యాంకు దక్కింది. ఇక అనంతరం ఏడాది 2020లో 41వ స్థానం, అనంతరం 2021వ ఏడాది 37వ స్థానాలు వచ్చాయి. ఇక ఈసారి కూ
ఏ దేశంలో ఉన్నా భారతీయులు ప్రతిభా పాటవాలు ప్రపంచానికి చాటిచెబుతునే ఉంటారనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైంది. ఈక్రమంలో 2021 గాను ఫోర్బ్స్ జాబితాలో భారతీయ మహిళలు స్థానం సంపాదించారు. భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు ఫోర్బ్స్ జాబితాలో స్థానం �
ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో వ్యాపారం, సోషల్, సాంస్కృతిక అభివృద్ధి, వినోదం, క్రీడ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చోటు లభించింది. ఆసియా జాబితాలో కొంతమంది భారతీయులకు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.
Mukesh Ambani : వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ భారత అత్యంత సంపన్నుల జాబితాలో వరుసగా 13వ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ 2020 సంవత్సరానికి గానూ దేశంలో అత్యంత సంపన్నులైన 100 మంది జాబితాను విడుదల చేసింది. కరోనా క�
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ఫోర్బ్స్’ లిస్టులో హైదరాబాద్ వాసికి చోటు దక్కింది. హైదరాబాద్కు చెందిన యానిమేషన్, VFX సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత సురేశ్ రెడ్డిని చోటు సంపాదించుకున్నారు. 13 ఏళ్ల వ్యవధిలోనే ‘ఫోర్బ్స్’ జాబితాలో చేరిన �