Home » foreigners
అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏమిటి ఏదన్నా మంచి ముహూర్తంకోసం చూస్తున్నారా? అంటూ ప్రశ్నించింది.
ఈ నూతన చట్టాన్ని వచ్చె నెల (డిసెంబర్) నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వోలోడిన్ తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా దాదాపు సరోగసీ ద్వారా జన్మించిన 45,000 మంది పిల్లలు విదేశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది పిల్లల అక్రమ రవాణా కిందకు వస్త
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది విదేశీయులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారంలో కనిపించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడారు. ఈ వీడియోను గు�
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి..
కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Customs officers on notice : అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, విలువైన వస్తువులను అక్రమంగా తరలిస్తుంటే..కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే..పట్టుకున్న వస్తువులను వీరు ఏం చేస్తారు ? ఎక్కడ దాచి పెడుతారు ? అనే డౌట్ అందరిలో వస్తుంటుంది. కాన�
దేశంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, దానికి ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనం కారణం కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులను వెంటనే వా�
విమానాలు ఆగిపోయాయి. పడవలన్నీ నిలిచిపోయాయి. బస్సు చక్రాలకు బ్రేక్లు పడ్డాయి. అయినా కరోనా వైరస్ దేశంలో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. అయినా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందని ఆరా తీస్తే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని జమాత్ సదస�
కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి 28వేల మంది ఏపీ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. సుమారు 28వేల మంది విదేశీయుల�
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో…నల్గొండ జిల్లాకు విదేశీయులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో విదేశీయులను చూస్తే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏ�