Home » foreigners
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లోకి ప్రవేశించింది. ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన కొంతమందిలో వైరస్ లక్షణాలు ఉండటంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. భారత్లో కరోనా కేసులు స్వల్పంగా నమోదు అయినప్పటికీ కర�
‘వ్యాధిని తగ్గించడం కంటే రాకుండా చూసుకోవడమే మేలు’ అనే సామెతను ఫాలో అవుతున్నారు ఆ రాష్ట్రవాసులు. ఈ మేరకు అధికారికంగా మా రాష్ట్రంలోకి విదేశీయులను అనుమతించం అంటూ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రావాలనుకుంటే వారు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదు
చైనాని సర్వ నాశనం చేసి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పుడు భారత దేశంపైనా ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకి
ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణకు కారణమైన చైనాలోని వుహాన్ సిటీ నుంచి వందలాది మంది విదేశీయులను స్వదేశాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే వైరస్ ఉద్భవించిన వుహాన్ సిటీ సహా హుబెయ్ ప్రావిన్స్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ వందలాది మంది ప్ర�
హైదరాబాద్ నగర పోలీసులకు పెద్ద సమస్య వచ్చి పడింది. విదేశీ నేరస్తుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు నేరాల్లో దొరికిపోతున్న విదేశీయులను వారి దేశాలకు
NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)విషయంలో సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను మనోజ్ తివారీ తప్పుబట్టారు. దేశ రాజధానిలో కనుక NRC నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో �
అనుమతుల్లేకుండా విదేశీయులు భారత్ లో నివసించే హక్కు లేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ అన్నారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఇవాళ మరింత ఘాటుగా స్పందించార�