Forest

    ప్రాణాలు తీసిన కార్చిచ్చు: వేల ఎకరాల్లో పంట బూడిద 

    April 8, 2019 / 05:30 AM IST

    హోషంగాబాద్‌  : అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వేలాది పంటలను బూడిద చేయటంతోపాటు ముగ్గురి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్‌ లోని హోషంగాబాద్‌ జిల్లాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఎకరాల్లో పంటలు అగ్నికి ఆహుతయ్యిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్

    తిరుమల అడవుల్లో భారీగా మంటలు

    March 30, 2019 / 03:54 AM IST

    తిరుమలలోని శేషాచలం అడవుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. గత రెండు రోజుల క్రితం అడవిలో చిన్నగా రాజుకున్న మంటలు క్రమంగా శేషాచలం కొండల్లోని చామలకోన, గాడికోన ప్రాంతాలకు వ్యాపించాయి. శ్రీవారి పాదాలవైపు అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. మం�

    భారీ ఎన్‌కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి

    February 28, 2019 / 09:44 AM IST

    మహారాష్ట్ర గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

    చితికి పేర్చే కట్టెలను అడ్డుకున్న ఫారెస్టు ఆఫీసర్

    February 24, 2019 / 09:10 AM IST

    అడవిలో చెట్లు ఎవరు నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఫారెస్టు ఆఫీసర్స్ కూడా అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ ఆఫీసర్ చేసిన పనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చితి పేర్చడానికి కట్టెలు తీసుకె�

    మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్లు: అభినందించిన అధికార్లు

    February 18, 2019 / 11:18 AM IST

    జంషెడ్‌పూర్ : శతృవుని కూడా ప్రేమించాలనే మానవ సంప్రదాయాన్ని అక్షరాల ఆచరిస్తున్నా మన సీఆర్ పీఎఫ్ జవాన్లు. జవాన్లకు మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ మావోయిస్టు దళానికి చెందిన ఓ మహిళకు సెంట్రల్ రిజర్వు పోలీసు‌ఫోర్స్ (సీఆర్‌ప

    కలప స్మగ్లర్లపై పీడీయాక్ట్ : కేసీఆర్ ఆదేశాలు

    January 26, 2019 / 01:47 PM IST

    హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని  సీఎం కేసీఆర్ హెచ్చరించారు. శనివారం ఆయన అటవీశాఖపై  ప్రగతి భవన్లో  పోలీస్, అటవీశాఖ అధికారుల�

    ఆఫీసే బార్ : మందుకొడుతూ చిక్కిన ఫారెస్టు ఆఫీసర్

    January 20, 2019 / 01:02 AM IST

    కామారెడ్డి : ఆఫీసర్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఆఫీసులనే బార్లగా మార్చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు దర్జాగా పెగ్గుల మీద పెగ్గులు వేస్తూ మీడియాకు చిక్కుతూనే ఉన్నారు. ఇది తప్పని తెలిసినా…ఇతరులు కూడా దర్జాగా మందు కొడుతున్నారు. తాజా

10TV Telugu News