FORMER CM

    Virbhadra Singh : మాజీ సీఎంకి 2 నెలల్లో రెండోసారి కరోనా

    June 11, 2021 / 08:12 PM IST

    హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.

    అసోం మాజీ సీఎం భూమిధర్​ బర్మన్ కన్నుమూత

    April 18, 2021 / 09:39 PM IST

    అసోం మాజీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూమిధర్​ బర్మన్​(91) కన్నుమూశారు.

    సీఎంగా ఉండగా..కార్పెట్ల కోసం ఒక్కరోజులో రూ. 28లక్షలు ఖర్చు చేసిన మెహబూబా ముఫ్తీ

    January 5, 2021 / 09:26 PM IST

    Mehbooba Mufti అధికారంలో ఉండగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన ఖర్చులపై ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య రూ.82 లక్షలు ఖర్చు చేశారని తెలిసింది. జమ్మూకశ్మీర్ కి చెందిన ఇనామ్​ ఉన్​ నబీ సౌదాగర్ అనే కార్యకర్త స�

    రైతుల ఆందోళనలు : పద్మ విభూషణ్ వెనక్కి ఇచ్చేసిన ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్

    December 3, 2020 / 03:33 PM IST

    Akali’s Parkash Badal Returns Padma Vibhushan కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ర�

    కన్నుమూసిన గోగొయ్

    November 23, 2020 / 06:28 PM IST

    Tarun Gogoi: అస్సాం మాజీ సీఎం తరుణ్ గోగొయ్ హాస్పిటల్‌లో కన్నూమూశారు. 86ఏళ్ల వయస్సున్న ఆయన గౌహతి మెడికల్ కాలేజీలో కొద్ది రోజులుగా ట్రీట్‌మెంట్ అందుకుంటున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన పూర్తి ఆరోగ్య వంతులు కాలేక సోమవారం సాయంత్రం 5గంటల 35నిమిషాలకు త�

    గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత…ప్రధాని సంతాపం

    October 29, 2020 / 02:51 PM IST

    Keshubhai Patel Dies at 92 బీజేపీ సీనియర్ నేత,గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్(92) కన్నుమూశారు. గుండెపోటుతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కేశూభాయ్‌ని ఇవాళ ఉదయం ఆయన కుటుంబసభ్యులు అహ్మదాబాద్‌లోని స్టెర్లింగ్ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే,ఆయనను కోలుకునేలా చేసే�

    కాంగ్రెస్-జేడీఎస్ మాటల యుద్ధం..సిద్దూ వ్యాఖ్య లపై దేవెగౌడ సీరియస్

    August 23, 2019 / 02:54 PM IST

    కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ప్రధానమంత్రి  దేవెగౌడపై ఇవాళ ఉదయం కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య సంచల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  దేవెగౌడ కుటుంబంలా తాను రాజకీయాలు చేయలేదని, దేవెగౌడ ఎవ్వరి

    జంపింగ్ జపాంగ్ : కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ

    February 18, 2019 / 06:39 AM IST

    2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ

10TV Telugu News