Home » formula e car race case
కేటీఆర్ సహా పలువురు అధికారులపై కేసు పెట్టింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది.
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది.
మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ అయినట్లు వెల్లడించారు.
విదేశాలకు డబ్బు లావాదేవీలపై విచారణ జరపనుంది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఏర్పాటు చేశారు.
: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సహా ముగ్గురిపై తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ ఐతే పార్టీ నేతలు, క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లకుండా ప్రత్యమ్నాయ మార్గాలతో బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది.