Home » formula e car race case
KTR : ఏసీబీ విచారించే సమయంలో తనతోపాటు న్యాయవాదిని కూడా అనుమతించేలా వారికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.
వారి చర్యలు తన విజన్ను మరుగునపర్చలేవని కేటీఆర్ అన్నారు. తనపై చేస్తున్న వ్యాఖ్యలు తనను మౌనం వహించేలా చేయలేవని తెలిపారు.
కేటీఆర్ వందకు వందశాతం విచారణకు సహకరిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయికూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయింది లేదు..
కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆయన పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ అధికారులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు.
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది.
ఈ కార్ రేస్ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ కేటీఆర్ కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడం.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
జనవరి 8, 9వ తేదీల్లో ఇద్దరూ తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-కారు రేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. దీంతో ఆయన ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు తన లాయర్ తో కలిసి వెళ్లారు.