founder

    ములాయంకు తీవ్ర అస్వస్థత…ముంబైకి తరలింపు

    December 29, 2019 / 09:51 AM IST

    సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌(80) యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ ములాయం ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-29,2019

    ISIS చీఫ్ బాగ్దాదీని వెంటాడిన కుక్క ఇదే…ఫొటో షేర్ చేసిన ట్రంప్

    October 29, 2019 / 08:05 AM IST

    ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ తనకిచ్చిన డ్యూటీని మత్రం పక్కాగా పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది..

    కాన్షీరామ్ ని మాయావతే చంపిందా! :యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    August 29, 2019 / 09:30 AM IST

    బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ది సహజమరణం కాదంటూ, అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయాడంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి కనుసైగల్లోనే కాన్షీరామ్ ట్రీట్మెంట్ కొనసాగిందని ఆయన అ�

    చైనా బాబా : జీవితంలో 669 ఫార్ములా చెప్పిన అలీబాబా జాక్ మా

    May 14, 2019 / 01:40 PM IST

    వారంలో ఆరు రోజులు.. ఆరు సార్లు శృంగారంలో పాల్గొనాలి అప్పుడో ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుందని వెల్లడించాడు. ఆరు రోజులు.. ఆరు సార్లు

    వికీలీక్స్ వ్యవస్థాపకుడు అరెస్ట్!

    April 5, 2019 / 09:59 AM IST

    తన లీక్స్ తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులైన్ అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ విక్సీలీక్స్ ట్వీట్ చేసింది.

    15విమానాలు కూడా నడపలేకపోతున్న జెట్

    April 3, 2019 / 09:33 AM IST

    1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖ చిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోంది.అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు.దీంతో అనేక విమానాలను నిలిపివేసింది.ఇటీవల జె�

    అస్సాం బాంబు పేలుళ్ల కేసులో 10 మందికి జీవితఖైదు

    January 30, 2019 / 08:30 AM IST

    2008 అస్సాం వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి రెండు రోజుల క్రితం  14 మందిని దోషులుగా తేల్చిన  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం(జనవరి 30,2019) వారికి శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుకి సంబంధించి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(NDFB) వ్యవస్థాపకు�

    జాబులే..జాబులు : నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    January 30, 2019 / 02:50 AM IST

    ముంబై : జాబుల కోసం వెయిట్ చేసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్వ్యూల కోసం సిద్ధంగా ఉండండి..ఎందుకంటే వివిధ కంపెనీలు భారీగా ఉద్యోగ ప్రకటనలు చేయనున్నాయి. గతేడాదితో పోలిస్తే 31 శాతం అధికంగా నియామకాలు జరపాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. మెర్సర్ �

10TV Telugu News