Home » Four children
సోమవారం ఉదయం కొంత మంది పిల్లలు స్నానాలు చేసేందుకు ఆ కల్వర్టు దగ్గరకు వెళ్లారు. పిల్లలు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కల్వర్టు కుప్ప కూలిపోయింది.
ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. హైదరాబాద్కు చెందిన రేసి.. మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక మగ శిశువుతో పాటు ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.
యూపీలో సింగౌలి తాగ గ్రామంలో విషాదం నెలకొంది. ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందారు.
Four children killed in road accident in Kurnool : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మరో 14 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిం�
delhi ambulance driver : తనకు విధులే ముఖ్యమని భావించాడు. ఆర్నెళ్లు ఇంటికి దూరంగా ఉన్నాడు. కరోనా రోగులు చనిపోతే..దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించేవాడు. చాలా మంది రోగుల కుటుంబసభ్యులు రాకపోతే..అతనే అంత్యక్రియలు నిర్వహించేవాడు. ఇంత మేలు చేసిన ఆ డ్రైవర్ ను వైరస
ప్రసవం స్త్రీ మరో జన్మలాంటిది. తొమ్మిది మాసాలు బిడ్డను కడుపులో మోయటం తల్లికి బరువు కాదు..ఇద్దర్ని మోయటం కూడా ఇబ్బంది కాదు. కానీ ఏకంగా నలుగురు బిడ్డల్ని మోయటం..వారికి జన్మనివ్వటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అటువంటి అరుదైన సందర్భం హైదరాబాద్