four dead

    ఏపీలో 24 గంటల్లో 377 కరోనా కేసులు, నలుగురు మృతి

    January 5, 2021 / 08:24 PM IST

    377 corona news cases registered in AP : ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,420 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా సోకి చిత్తూరు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణ జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్

    తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు, నలుగురు మృతి

    November 20, 2020 / 09:28 AM IST

    Telangana new corona cases : తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసులు 2,61,728కి చేరాయి. ఇప్పటివరకు 1,423 మంది మృతి చెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం (నవంబర్ 20, 2020) బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,057 మంది కరోనా నుంచి కోలు�

    ఔటర్ టెర్రర్ : అంబులెన్స్, కారు ఢీ : 4 మృతి

    January 12, 2019 / 04:03 AM IST

    ఔటర్‌ రింగ్‌రోడ్డు నెత్తురోడింది. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు కేన్సర్ పేషెంట్, మరొకరు అంబులెన్స్ డ్రైవర్. 2019, జవనరి 11వ తేదీ శుక్రవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక

10TV Telugu News