Home » four dead
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు...
భటిండియా మిలటరీ స్టేషన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులోని అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా అరక్కోణం కిల్వీడి గ్రామంలోని ద్రౌపతి అమ్మన్ ఉత్సవాల్లో క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఓ కారు కంటైనర్ ని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై శివారులోని పొజిచలూరులో ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పద స్ధితిలో మరణించారు.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టాటా ఏస్ వాహనం లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
పాకిస్తాన్లోని క్వెట్టా ప్రావిన్స్లో గురువారం(30 డిసెంబర్ 2021) రాత్రి బాంబు పేలుడు సంభవించింది.
Araku bus accident : అరకు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది…? ఆధ్యాత్మిక, విహార యాత్రలో అంతులేని విషాదం నెలకొనడానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా… బస్సు 300 లోయల అడుగులో పడడానిక�
Araku valley bus accident : విశాఖపట్నం డముకు ఘాట్ రోడ్డులో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అరకు లోయలో పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, రా�