-
Home » Four members
Four members
రైలు పట్టాలపై పిల్లల మృతదేహాలు, ఇంట్లో తల్లిదండ్రుల డెడ్ బాడీలు.. అసలేం జరిగింది.. మహారాష్ట్రలో కలకలం..
December 25, 2025 / 07:19 PM ISTఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Road Accident Four killed : పూజ కోసం వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
October 2, 2022 / 09:51 PM ISTమధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్దా నుంచి కాన్పూర్ వెళ్తుండగా బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..…
Family Suicide In Hotel : నిజామాబాద్లో దారుణం.. హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
August 21, 2022 / 05:15 PM ISTనిజామాబాద్లో దారుణ జరిగింది. స్థానిక కపిల హోటల్ లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా గుర్తించారు. మృతులంతా గత…
Omicron Tension : నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్..ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్
December 10, 2021 / 07:04 PM ISTఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Viveka Case: వివేకా హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ
June 17, 2021 / 01:35 PM ISTViveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 11వ రోజు విచారణ కొనసాగుతుంది. సీబీఐ బృందం గురువారం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈ నలుగురు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులని సమాచారం. పులివెందులకు చెందిన…
Family Suicide : ప్రాణం తీసిన అప్పులు : ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం
April 28, 2021 / 12:13 PM ISTఆర్థిక సమస్యలు ఓ కుటుంబం ఉసురు తీశాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు అప్పుల బాధ తాళలేక ఒకేసారి కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పెళ్లి వ్యాన్ బోల్తా : డ్రైవర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలు తీసింది – ఆర్టీఏ
October 30, 2020 / 11:05 AM IST7 killed as vehicle overturns in Andhra’s East Godavari Thantikonda Village : తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ప్రమాదఘటనాస్థలాన్ని ఆర్టీఏ అధికారులు పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఎంవీఐ…
తంటికొండ ప్రమాదం : నలుగురు పరిస్థితి విషమం, ఏడుగురు మృతి
October 30, 2020 / 10:17 AM ISTEast Godavari Tantikonda Accident : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. స్పాట్లోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరు చనిపోయారు.…
రంగులాటాడితే రంగు పడుద్ది…!
August 14, 2020 / 04:06 PM ISTస్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగాక కుప్పలు తెప్పలుగా ఆన్ లైన్ గేమ్స్ వచ్చి చేరుతున్నాయి. యాప్ ల ద్వారా, ఇతర మర్గాల ద్వారా వినియోగ దారులను ఆకర్షించి వారి…
రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన 4గురు దుర్మరణం
February 6, 2019 / 01:33 AM ISTఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.