-
Home » Four members
Four members
రైలు పట్టాలపై పిల్లల మృతదేహాలు, ఇంట్లో తల్లిదండ్రుల డెడ్ బాడీలు.. అసలేం జరిగింది.. మహారాష్ట్రలో కలకలం..
ఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Road Accident Four killed : పూజ కోసం వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్దా నుంచి కాన్పూర్ వెళ్తుండగా బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హర్దాకు చెందిన శుక్లా కుటుంబం అష్
Family Suicide In Hotel : నిజామాబాద్లో దారుణం.. హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
నిజామాబాద్లో దారుణ జరిగింది. స్థానిక కపిల హోటల్ లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా గుర్తించారు. మృతులంతా గత రెండు వారాలుగా హోటల్లోనే ఉంటున్నారు. అయితే తల్ల
Omicron Tension : నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్..ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్
ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Viveka Case: వివేకా హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ
Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 11వ రోజు విచారణ కొనసాగుతుంది. సీబీఐ బృందం గురువారం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈ నలుగురు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులని సమాచారం. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశుల�
Family Suicide : ప్రాణం తీసిన అప్పులు : ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబం ఉసురు తీశాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు అప్పుల బాధ తాళలేక ఒకేసారి కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పెళ్లి వ్యాన్ బోల్తా : డ్రైవర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలు తీసింది – ఆర్టీఏ
7 killed as vehicle overturns in Andhra’s East Godavari Thantikonda Village : తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ప్రమాదఘటనాస్థలాన్ని ఆర్టీఏ అధికారులు పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఎంవీఐ సురేశ్ బాబు వెల్లడించారు. ఘాట్ రోడ్డుకు రిటర్నింగ్ వాల్ లేకపోవడంతో నేరుగా
తంటికొండ ప్రమాదం : నలుగురు పరిస్థితి విషమం, ఏడుగురు మృతి
East Godavari Tantikonda Accident : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. స్పాట్లోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. గాయపడిన 10 మందిలో నలుగ
రంగులాటాడితే రంగు పడుద్ది…!
స్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగాక కుప్పలు తెప్పలుగా ఆన్ లైన్ గేమ్స్ వచ్చి చేరుతున్నాయి. యాప్ ల ద్వారా, ఇతర మర్గాల ద్వారా వినియోగ దారులను ఆకర్షించి వారి జేబులు గుల్ల చేస్తున్నాయి. ఈ కామర్స్ పేరుతో సంస్ధల్ని, వెబ్ సైట్
రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన 4గురు దుర్మరణం
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.