Home » fraud case
తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్ అధినేత పలువురు సెలబ్రిటీలను, డబ్బున్న వాళ్ళను, హీరోయిన్స్ ని మోసం చేసాడు.
ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమా�
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, రూ.300కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎండీ రానా కపూర్ కు బెయిల్ మంజూర్ అయింది. బ్యాంకుకు తప్పుడు నష్టాలను ఆపాదించి మనీ లాండరింగ్ కేసులో...
కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న శిల్ప చౌదరికి బెయిల్ వచ్చింది.
ఫేసుబుక్ ద్వారా పెళ్లికాని యువకులనే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న భార్యా భర్తలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.