Home » fraud
యువకులను, విడాకులైన వ్యక్తులను టార్గెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్న మహిళని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్దారణ అయింది.
క్రెడిట్ కార్డుల నుంచి లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా..హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి మోసం ఒకటి జరిగింది. క్రెడిట్ కార్డుల నుంచి రూ. 5.50 లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తులసిబాబు అనే వ్యక్తి సిమ్ కార్డును బ్లాక్ చేయించి..కొత్త సిమ్ క�
విశాఖ జిల్లా పెందుర్తిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వంట నూనె వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ వ్యాపారి రాధాక్రిష్ణ భారీ మోసానికి పాల్పడ్డాడు.
టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
విశాఖ ఎక్సైజ్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు దుర్వినియోగంపై విచారణ జరిపి..
ఆన్ లైన్ లో ఏవైనా కాంటాక్ట్ నెంబర్లు వెతికే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ లో
సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.30 లక్షలు కాజేసింది యువతి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం యశవంతపురలో చోటుచేసుకుంది. అనంత్ మల్య అనే వ్యక్తికి 2019లో బెంగళూరుకు చెందిన ఓ యువతి పరిచయమైంది.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త తరహాలో అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పుడు జియో కస్టమర్ల మీద పడ్డారు. జియో లక్కీ లాటరీ పేరుతో అమాయకులను దగా చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఓ విద్యార్
కరోనా కాలంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనాకు సంబంధించిన సేవలు అందిస్తున్నామని కొందరు, టీకా పేరుతో మరికొంతమంది.. ఇలా కొత్త కొత్త పేర్లతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరి మోసాలకు చెక్ పెట్టేందుక