Home » fraud
ఓ మహిళ పెళ్లి పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.46లక్షలు కాజేసింది.
ఇంట్లో అద్దెకు దిగుతామని చెప్పి రెండు లక్షల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
కేంద్రప్రభుత్వ ఉద్యోగినంటు పలువురిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
హైదరాబాద్ నార్సింగిలో అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఓ మహిళ భారీ మోసానికి పాల్పడ్డారు. అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన శిల్ప చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నమ్మి చిట్టీలు కడితే నట్టేట ముంచాడో వ్యక్తి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల రూపాయలను పేద మధ్యతరగతి ప్రజల నుంచి వసూలు చేసి ఐపీ పెట్టాడు.
మన అవసరాలు, బలహీనతలే వారికి పెట్టుబడి. జస్ట్ ఓ మేసేజ్ పంపిస్తారు అంటే.. ఆ తర్వాత అడ్డంగా దోచేస్తారు. తాజాగా నిరుద్యోగ యువతను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. జాబ్ పేరుతో
మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బురిడీ బాబాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐదేళ్లుగా అమెజాన్ నుంచి కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేస్తున్న అమెజాన్ కస్టమర్.. చీప్ ఐటెంలు పంపించారంటూ రిటర్న్స్ పెట్టి దొరికిపోయాడు. ఫలితంగా 20ఏళ్ల జైలు శిక్ష తప్పలేదు.
అంగన్వాడీ కార్యకర్త ఇంట్లో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు ఆమె సంపాదించిన ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు.
కాలభైరవుడి పూజ చేస్తే మెడికల్ ఎగ్జామ్ పాస్ అయిపోతావు అంటూ ఓ యువతిని మోసగాడు అడ్డంగా దోచేశాడు. ఆ మాటలు నమ్మిన సదరు యువతి బాబాను నమ్మి..