Home » fraud
Banks robbing the common man along with call money apps : మీరు కాల్మనీ యాప్ నుంచి లోన్ తీసుకుంటున్నారా? ఇందుకోసం మీ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేస్తున్నారా? అయితే కచ్చితంగా కొరివితో తల గోక్కున్నట్లే! ఎందుకంటే.. కాల్మనీ యాప్ల పాపాలకు బ్యాంకులు అండగా నిలబడుతున్నాయి. అడ్డగో�
pradeep matrimony sites: రెండో వివాహం చేసుకోవాలనుకునే ఒంటరి మహిళలే అతని లక్ష్యం. మాటలే అతని పెట్టుబడి. మ్యాట్రిమోనీ సైట్ లో మాటలు కలుపుతాడు. సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తాడు. తియ్యని మాటలతో బుట్టలో పడేస్తాడు. తర్వాత పక్కా ప్లాన్ అమలు చేస్తాడు. నేరుగా ఇంటిక�
pension scheme cheating: చిత్తూరు జిల్లాలో పెన్షన్ స్కీమ్ పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి…చేతులెత్తేసిన రూపేష్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి 12వేల రూపాయలు
లగ్జరీ కార్లు, ఆస్తుల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్న జిమ్ ఓనర్ ను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ నరంగ్ అనే వ్యక్తి ప్రజల నుంచి డబ్బులు తీసుకుని.. లగ్జరీ కార్లు, ఆస్తులు అమ్ముతానని చెప్పి మోసాలకు దిగుతున్నాడు. అవి అమ్మకపోగా త�
online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంట�
tirumala: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. లాక్డౌన్ బ్రేక్ తర్వాత దర్శనం దళారీలు మళ్లీ అక్రమ కార్యాకలాపాలకు తెరలేపారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. తిరుమలేశుని�
cricket betting: మీరు క్రికెట్ అభిమానులా..? ఐపీఎల్లో ఏ టీమ్ గెలుస్తుందో ముందే ఊహించేస్తున్నారా..? బెట్టింగ్ కాసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. మీకు డబ్బు ఆశ చూపి నిండా ముంచేసుందుకు కొందరు కాచుకు కూర్చుకున్నారు. మీకు క్రికెట్�
ఎదుటి వారి వీక్ నెస్సే వారి పెట్టుబడి. వారి బలహీనతను సొమ్ము చేసుకుంటారు. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించారు. అందమైన అమ్మాయిల ఫొటలతో ఏకంగా రూ.60లక్షలు దండుకున్నారంటే ఆ కేటుగాళ్లు ఎంతటి మోసగాళ్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయనగరం టూ
సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చైతన్య అనే వ్యక్తి పాల్పడిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడు చేసిన ఘరానా మోసం అందరిని షాక్ కి గురి చేసింది. సింగర్ సునీత పేరుతో చైతన్య ఓ మహిళ నుంచి ఏకంగా కోటి 70లక్షలు వసూలు చేయడం విస్మయం కలిగించింది. బ�
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. తమకు కరోనా అటాక్ అయ్యిందేమోనని తెగ వర్రీ అవుతున్నారు. కాస్త జలుబు, జ్వరం చేసినా.. కొంత అలసటగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా హడలిపోతున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్